<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/rss</link>
                <description>RSS Feed of Nagaranijam </description>
                
                            <item>
                <title>జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన</title>
                                    <description><![CDATA[<p>ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సర్వేలో కురుమల జనాభా సుమారు 7.95 లక్షలుగా నమోదు కావడం వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. అసలు కురుమల జనాభా 30 లక్షలకుపైగా ఉండాల్సి ఉండగా, తక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణం సర్వేలో సరైన విధానం పాటించకపోవడమేనని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పలువురు తమ పేర్ల వెనుక “కురుమ” అనే గుర్తింపును నమోదు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కుల గుర్తింపుపై నిర్లక్ష్యం చూపుతున్న పెద్దల వైఖరిపై కుండె వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కులాన్ని స్పష్టంగా తెలియజేయకపోతే భవిష్యత్తులో హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక దొడ్డి కొమురయ్య ఆత్మభవనాన్ని నారాయణ పాఠశాలకు లీజుకు ఇవ్వడంపై కూడా ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/confusion-in-the-census-%E2%80%93-kurumalas-agony/article-415"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260430-wa0035.jpg" alt=""></a><br /><p>ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సర్వేలో కురుమల జనాభా సుమారు 7.95 లక్షలుగా నమోదు కావడం వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. అసలు కురుమల జనాభా 30 లక్షలకుపైగా ఉండాల్సి ఉండగా, తక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణం సర్వేలో సరైన విధానం పాటించకపోవడమేనని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పలువురు తమ పేర్ల వెనుక “కురుమ” అనే గుర్తింపును నమోదు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కుల గుర్తింపుపై నిర్లక్ష్యం చూపుతున్న పెద్దల వైఖరిపై కుండె వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కులాన్ని స్పష్టంగా తెలియజేయకపోతే భవిష్యత్తులో హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక దొడ్డి కొమురయ్య ఆత్మభవనాన్ని నారాయణ పాఠశాలకు లీజుకు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లీజును వెంటనే రద్దు చేయాలని, లేకపోతే కురుమ సంఘం తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షలు చేయడానికైనా వెనుకాడమని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/confusion-in-the-census-%E2%80%93-kurumalas-agony/article-415</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/confusion-in-the-census-%E2%80%93-kurumalas-agony/article-415</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 07:28:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260430-wa0035.jpg"                         length="120634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం</title>
                                    <description><![CDATA[<p>ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వధువుకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు.</p>
<p>  <span style="color:rgb(224,62,45);background-color:rgb(194,224,244);"><strong>ఆర్థిక సహాయం అందజేత</strong></span>  </p>
<p>ఈ సందర్భంగా ఆమె రూ.25,000 నగదు ఆర్థిక సహాయాన్ని కూడా వధువుకు అందజేయడం జరిగింది. పుస్తె మెట్టెలు,ఆర్థిక సహాయం వధువుకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.</p>
<p><span style="color:rgb(224,62,45);background-color:rgb(194,224,244);"><strong>గ్రామ ప్రజల ప్రశంసలు</strong></span></p>
<p>ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వధువును ఆశీర్వదించారు. కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రశంసించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/puste-mettelu-financial-assistance-to-the-bride-by-archana-srinivas/article-414"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260426-wa0209.jpg" alt=""></a><br /><p>ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వధువుకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు.</p>
<p> <span style="color:rgb(224,62,45);background-color:rgb(194,224,244);"><strong>ఆర్థిక సహాయం అందజేత</strong></span> </p>
<p>ఈ సందర్భంగా ఆమె రూ.25,000 నగదు ఆర్థిక సహాయాన్ని కూడా వధువుకు అందజేయడం జరిగింది. పుస్తె మెట్టెలు,ఆర్థిక సహాయం వధువుకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.</p>
<p><span style="color:rgb(224,62,45);background-color:rgb(194,224,244);"><strong>గ్రామ ప్రజల ప్రశంసలు</strong></span></p>
<p>ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వధువును ఆశీర్వదించారు. కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రశంసించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/puste-mettelu-financial-assistance-to-the-bride-by-archana-srinivas/article-414</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/puste-mettelu-financial-assistance-to-the-bride-by-archana-srinivas/article-414</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 09:56:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260426-wa0209.jpg"                         length="233774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!</title>
                                    <description><![CDATA[<p>‘<span style="color:rgb(45,194,107);"><strong>నాలా’ నిబంధనలు పక్కనపెట్టి సాగుభూముల మార్పిడి</strong></span></p>
<p dir="ltr"><span style="color:rgb(45,194,107);"><strong>అనుమతులు లేకుండానే క్రికెట్ గ్రౌండ్ల నిర్మాణం</strong></span></p>
<p dir="ltr"><span style="color:rgb(45,194,107);"><strong>రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు</strong></span></p>
<p dir="ltr"><span style="color:rgb(45,194,107);"><strong>ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం నష్టం</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/green-lands-as-pitches%E2%80%A6-the-secret-behind-the-silence-of/article-413"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260424-wa0643.jpg" alt=""></a><br /><p>ఎల్లంపేట పురపాలక పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో సాగుభూములను క్రికెట్ గ్రౌండ్లుగా మార్పిడి చేస్తున్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ‘నాలా’ నిబంధనల ప్రకారం భూమి వినియోగాన్ని మార్చాలంటే కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.</p>
<p><span style="color:rgb(224,62,45);background-color:rgb(224,62,45);"><strong><span style="background-color:rgb(255,255,255);">అక్రమ నిర్మాణాల</span></strong></span><span style="color:rgb(224,62,45);"><strong> జో</strong></span><span style="color:rgb(224,62,45);"><strong>రు:</strong></span></p>
<p>ఎకరాల కొద్దీ భూములను చదును చేసి, ఇనుప ఫెన్సింగ్‌లతో చుట్టి, ఆధునిక క్రికెట్ పిచ్‌లను సిద్ధం చేస్తూ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు, బోర్లు కూడా వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">అధికారుల నిర్లక్ష్యం?:</span></strong></p>
<p>ఇంత పెద్ద స్థాయిలో పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులకు ఈ విషయాలు తెలియకుండా ఉండటం అసంభవమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వార్డు ఆఫీసర్ జోక్యం:</strong></span></p>
<p>ఇటీవల ఈ వ్యవహారంపై గ్రామ వార్డు ఆఫీసర్ రమణారెడ్డి స్పందించి, ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులను అడ్డుకున్నట్లు సమాచారం. అన్ని విధాల అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని ఆయన నిర్వాహకులకు స్పష్టం చేసినట్లు వెల్లడైంది.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ప్రభుత్వ భూములపై ఆరోపణలు:</strong></span></p>
<p>అయితే గ్రామంలో జరుగుతున్న ఈ నిర్మాణాల నేపథ్యంలో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు, భూహద్దులపై సందేహాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</p>
<p><strong><span style="color:rgb(241,196,15);">ఆదాయానికి భారీ నష్టం:</span></strong></p>
<p>ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ‘నాలా’ కన్వర్షన్ ఫీజులు భారీగా నష్టపోతున్నాయి. ఒక్కో ఎకరానికి వేలల్లో వసూలయ్యే రుసుములు చెల్లించకుండా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.</p>
<p><strong><span style="color:rgb(0,0,0);">రెవెన్యూ అధికారుల స్పందన అవసరం:</span></strong></p>
<p>ఇట్టి పరిస్థితుల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న నిర్మాణాలపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.</p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ప్రజల డిమాండ్ – విచారణ అవసరం</span></strong>:</p>
<p>ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, అక్రమాలు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/green-lands-as-pitches%E2%80%A6-the-secret-behind-the-silence-of/article-413</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/green-lands-as-pitches%E2%80%A6-the-secret-behind-the-silence-of/article-413</guid>
                <pubDate>Fri, 24 Apr 2026 23:49:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260424-wa0643.jpg"                         length="258395"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు</title>
                                    <description><![CDATA[<p><br />హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్', 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు రూ. 4.55 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను ఈ రోజు పంపిణీ చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ నల్లకుంటలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్కాలర్‌షిప్ పంపిణీ జరిగింది.జాతీయ స్థాయిలో, మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమం 20 రాష్ట్రాల్లోని 1,500కి పైగా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఏడాది దీని ద్వారా రెండు లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత , పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చేపట్టిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/hyderabad/telangana-it-minister-d-sridhar-babu-launched-malabar-gold-diamonds/article-412"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260422-wa0169.jpg" alt=""></a><br /><p><br />హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్', 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు రూ. 4.55 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను ఈ రోజు పంపిణీ చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ నల్లకుంటలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్కాలర్‌షిప్ పంపిణీ జరిగింది.జాతీయ స్థాయిలో, మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమం 20 రాష్ట్రాల్లోని 1,500కి పైగా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఏడాది దీని ద్వారా రెండు లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత , పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక ప్రభావంపై ఈ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక దృష్టి ద్వారా ఇప్పటికే 18 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. విద్యా రంగంలో, మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ గత కొన్నేళ్లుగా 1.15 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.100 కోట్లకు పైగా స్కాలర్‌షిప్ సహాయాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులతో సహా, భారతదేశవ్యాప్తంగా 33,000 మంది బాలికా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఈ సంస్థ కేటాయించింది. బాలల విద్య పట్ల తమ  నిబద్ధతను మరింతగా పునరుద్ఘాటిస్తూ, ఈ సంస్థ ఇప్పటికే 17 రాష్ట్రాల్లో 1,543 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను (మైక్రో -లెర్నింగ్ సెంటర్స్) ఏర్పాటు చేసింది; ఒక లక్ష మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో, ఈ నెట్‌వర్క్‌ను 2,500 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది.<br />ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య మరియు పర్యావరణ రంగాల్లో ఈ సంస్థ చేపట్టిన విస్తృత సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా, 'థనల్' (Thanal) మరియు 'ప్రథమ్' (Pratham) వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.<br />హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ సంస్థ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆషర్ ఓ, 'రెస్ట్ అఫ్ ఇండియా ' రిటైల్ హెడ్ శ్రీ సిరాజ్ పి.కె, హైదరాబాద్ జోన్, జోనల్  హెడ్ శ్రీ షరీజ్ కె, ఇతర సీనియర్ ప్రతినిధులు, ఆహ్వానించబడిన ప్రముఖులు మరియు విద్యా రంగ నిపుణులు కూడా పాల్గొన్నారు.<br />ప్రాంతీయ స్థాయిలో, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలు స్కాలర్‌షిప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యా సహాయం, ఆకలి నిర్మూలన, మరియు నిత్యావసర వనరుల లభ్యత వంటి కార్యక్రమాలను కూడా కలిగి ఉన్నాయి. మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్, వీధి పిల్లలకు మద్దతుగా 49 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను నిర్వహిస్తోంది, తమ వీధి భోజన పంపిణీ కార్యక్రమం ద్వారా రోజుకు 2000కు పైగా భోజనాలను అందిస్తూ, క్షేత్రస్థాయిలో విద్య , పోషణ లభ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతోంది.<br />ఈ కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ఆధారిత రంగాలలో తెలంగాణ పురోగమిస్తున్న తరుణంలో, ఈ పురోగతికి తోడ్పడే విద్యా పునాదిని బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇటువంటి ప్రయత్నాలు, రాష్ట్రం యొక్క విస్తృత అభివృద్ధి ప్రయాణంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి పరిస్థితులను కల్పించడంలో సహాయపడతాయి” అని అన్నారు.<br />మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించడానికి విద్య అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. మా స్కాలర్‌షిప్ కార్యక్రమాల ద్వారా, విజయం సాధించగల సామర్థ్యం ఉండి, తమ చదువులను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. ఈ గ్రూప్ యొక్క సీఎస్ఆర్ కార్యకలాపాలు విద్య, ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం గ్రూప్ తన నికర ట్రేడింగ్ లాభంలో ఐదు శాతాన్ని కేటాయిస్తుంది.<br />హైదరాబాద్‌లోని తెలంగాణ స్కాలర్‌షిప్ కార్యక్రమంతో, మలబార్ గోల్డ్ &amp; డైమండ్స్ ప్రాంతీయ మార్కెట్లలో విద్యపై దృష్టి సారించిన తమ సీఎస్ఆర్ ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంది, తద్వారా విద్యార్థులకు నిర్మాణాత్మక మరియు స్థిరమైన మద్దతును అందిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/hyderabad/telangana-it-minister-d-sridhar-babu-launched-malabar-gold-diamonds/article-412</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/hyderabad/telangana-it-minister-d-sridhar-babu-launched-malabar-gold-diamonds/article-412</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 13:16:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260422-wa0169.jpg"                         length="348861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం</p>
<p>రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/whatsapp-image-2026-04-22-at-10.01.06-pm.jpeg" alt=""></a><br /><p>* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం</p>
<p>రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం చేసుకుని చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇదిలా ఉండగా, మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. శ్రీనివాస్ కలిసి సందర్శించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై తక్షణ నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లోని సమస్యలను గుర్తించి రిపోర్ట్ సిద్ధం చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లోనే చిన్నపాటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అనంతరం పాఠశాల వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, రాబోయే తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, తహశీల్దార్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.<img src="https://www.nagaranijam.com/media/2026-04/whatsapp-image-2026-04-22-at-10.00.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-04-22 at 10.00.56 PM" width="1280" height="852"/></p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 10:23:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/whatsapp-image-2026-04-22-at-10.01.06-pm.jpeg"                         length="112722"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, ఏప్రిల్ 15 (నగర నిజం) : అడ్వకేట్ సుబ్బారావును పంజాగుట్ట సిఐ భయభ్రాంతులకు గురిచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టు ఎర్రమను బాలరాజు విమర్శించారు.అడ్వకేట్ వృత్తికి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న పోలీస్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని తెలిపారు.ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి పంజాగుట్ట సిఐపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుపుకోవాలంటే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు అవసరమని అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/vanaparthi/anger-at-police-behavior-towards-advocate/article-410"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260415-wa0046.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, ఏప్రిల్ 15 (నగర నిజం) : అడ్వకేట్ సుబ్బారావును పంజాగుట్ట సిఐ భయభ్రాంతులకు గురిచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టు ఎర్రమను బాలరాజు విమర్శించారు.అడ్వకేట్ వృత్తికి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న పోలీస్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని తెలిపారు.ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి పంజాగుట్ట సిఐపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుపుకోవాలంటే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు అవసరమని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వనపర్తి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/vanaparthi/anger-at-police-behavior-towards-advocate/article-410</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/vanaparthi/anger-at-police-behavior-towards-advocate/article-410</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 09:29:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260415-wa0046.jpg"                         length="68909"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలి</p>
<p>జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో</p>
<p>గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఏప్రిల్ , 14,(నగర నిజం): భారత రాజ్యాంగ శిల్పి, సమానత్వానికి ప్రతీక, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజ్ఞాపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో చౌరస్తా అంత మార్మోగింది. జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ప్రజలు, యువత, నాయకులు భారీగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జాంబవ యూత్ అధ్యక్షులు గజ్వేల్ సాయిలు, జనరల్ సెక్రెటరీ గుండ్ర యాదగిరి, దుర్గి చెక్పోస్ట్ రాజు, సోమ్ యాదగిరి, దుర్గి స్వామి ,దుర్గి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/siddipeta/ambedkar-135th-birth-anniversary-celebrations-in-prajnapur/article-409"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260415-wa0039.jpg" alt=""></a><br /><p>అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలి</p>
<p>జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో</p>
<p>గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఏప్రిల్ , 14,(నగర నిజం): భారత రాజ్యాంగ శిల్పి, సమానత్వానికి ప్రతీక, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజ్ఞాపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో చౌరస్తా అంత మార్మోగింది. జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ప్రజలు, యువత, నాయకులు భారీగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జాంబవ యూత్ అధ్యక్షులు గజ్వేల్ సాయిలు, జనరల్ సెక్రెటరీ గుండ్ర యాదగిరి, దుర్గి చెక్పోస్ట్ రాజు, సోమ్ యాదగిరి, దుర్గి స్వామి ,దుర్గి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>సిద్దిపేట</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/siddipeta/ambedkar-135th-birth-anniversary-celebrations-in-prajnapur/article-409</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/siddipeta/ambedkar-135th-birth-anniversary-celebrations-in-prajnapur/article-409</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 10:06:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260415-wa0039.jpg"                         length="223546"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం</title>
                                    <description><![CDATA[<p>వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఎంపీవో హుస్సైనప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత చర్యలు, గ్రామ సభల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/vanaparthi/public-governance-progress-plan-action-plan-meeting-in-madanapur-mandal/article-408"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260413-wa0136.jpg" alt=""></a><br /><p>వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఎంపీవో హుస్సైనప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత చర్యలు, గ్రామ సభల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వనపర్తి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/vanaparthi/public-governance-progress-plan-action-plan-meeting-in-madanapur-mandal/article-408</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/vanaparthi/public-governance-progress-plan-action-plan-meeting-in-madanapur-mandal/article-408</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 09:45:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260413-wa0136.jpg"                         length="221609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్</title>
                                    <description><![CDATA[<p>మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ అధ్యక్షులు,ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ నూతన తహసీల్దార్‌నుశాలువాతోసత్కరించి,వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈసందర్భంగావారుమాట్లాడుతూ...మండలపరిధిలోనిప్రజలసమస్యలపరిష్కారంలోతహసీల్దార్ చొరవ చూపాలనివారుకోరారు.ఈకార్యక్రమంలోమేడిపల్లి యూత్ కాంగ్రెస్అద్యక్షుడు చిలుముల అజయ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనంత రెడ్డి,కాంగ్రెస్నా యకులుబుచ్చియాదవ్,బండారురవీందర్,ఈశ్వర్ రెడ్డి,పెంటయ్య మాజీ కో ఆప్షన్ సభ్యులుఇర్ఫాన్ పార్టీ సీనియర్ నాయకులుమోహన్ కుమార్, మణిరాం నాయక్,తవిటి ప్రశాంత్,ఖాజా, తిరుపతి రెడ్డి, శివ, ఉదయ్ రాజ్ గౌడ్,బద్దం సాయి, వీరయ్య,పాల్గొనిశుభాకాంక్షలనుతెలియజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/tungaturthi-ravi-amar-singh-congratulated-the-new-tehsildar/article-407"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260411-wa0025.jpg" alt=""></a><br /><p>మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ అధ్యక్షులు,ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ నూతన తహసీల్దార్‌నుశాలువాతోసత్కరించి,వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈసందర్భంగావారుమాట్లాడుతూ...మండలపరిధిలోనిప్రజలసమస్యలపరిష్కారంలోతహసీల్దార్ చొరవ చూపాలనివారుకోరారు.ఈకార్యక్రమంలోమేడిపల్లి యూత్ కాంగ్రెస్అద్యక్షుడు చిలుముల అజయ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనంత రెడ్డి,కాంగ్రెస్నా యకులుబుచ్చియాదవ్,బండారురవీందర్,ఈశ్వర్ రెడ్డి,పెంటయ్య మాజీ కో ఆప్షన్ సభ్యులుఇర్ఫాన్ పార్టీ సీనియర్ నాయకులుమోహన్ కుమార్, మణిరాం నాయక్,తవిటి ప్రశాంత్,ఖాజా, తిరుపతి రెడ్డి, శివ, ఉదయ్ రాజ్ గౌడ్,బద్దం సాయి, వీరయ్య,పాల్గొనిశుభాకాంక్షలనుతెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/tungaturthi-ravi-amar-singh-congratulated-the-new-tehsildar/article-407</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/tungaturthi-ravi-amar-singh-congratulated-the-new-tehsildar/article-407</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 09:38:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260411-wa0025.jpg"                         length="837756"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం</title>
                                    <description><![CDATA[<p>తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260409-wa0000.jpg" alt=""></a><br /><p>తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.అలాగే పాఠశాలలో చేరాలనుకునే కుటుంబాలకు ఈ శిబిరం ఒక మంచి అవకాశం కల్పించిందని తెలిపారు. వారు పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం పొందారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 09:17:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260409-wa0000.jpg"                         length="549161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మధురై హైకోర్టు సంచలన తీర్పు…</title>
                                    <description><![CDATA[<p>మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/inshot_20260406_210757228.jpg" alt=""></a><br /><p>మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 21:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/inshot_20260406_210757228.jpg"                         length="847020"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*</title>
                                    <description><![CDATA[<p>బాబు జగ్జీవన్‌ రామ్‌ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు,స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు,ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.1908 ఏప్రిల్‌ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌ రామ్‌ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు.అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ,ఆయనలో ఉన్న ధైర్యం,పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు.ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి,తరువాత ఉన్నత విద్య కోసం బనారస్‌ హిందూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260405-wa0010.jpg" alt=""></a><br /><p>బాబు జగ్జీవన్‌ రామ్‌ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు,స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు,ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.1908 ఏప్రిల్‌ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌ రామ్‌ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు.అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ,ఆయనలో ఉన్న ధైర్యం,పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు.ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి,తరువాత ఉన్నత విద్య కోసం బనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరారు.అక్కడ కూడా కుల వివక్షను ఎదుర్కొని తన విద్యను కొనసాగించారు.అనంతరం ఆయన యూనివర్సిటీ అఫ్‌ కలకత్తాలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశారు.విద్యార్థి దశలోనే ఆయన సమాజంపై అవగాహన పెంచుకొని దేశభక్తి భావనలు బలపరుచుకున్నారు.మహాత్మాగాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు.బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజలను చైతన్యపరిచారు.అణగారిన వర్గాల సమస్యలను స్వాతంత్య్ర పోరాటంతో కలిపి ముందుకు తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత.సమానత్వం,న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాబు జగ్జీవన్‌ రామ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.కార్మిక శాఖ, రవాణా కమ్యూనికేషన్‌ శాఖ,ఆహార,వ్యవసాయ శాఖ, రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు.ఈ పదవుల్లో పనిచేసేటప్పుడు ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ వార్‌ సమయంలో 1971 సమయంలో బాబుజీ రక్షణ మంత్రిగా ఉన్నారు.ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సైన్యానికి ధైర్యం నింపుతూ దేశ రక్షణలో పాల్గొన్నారు.1977-1979 కాలంలో భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించారు.తరువాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.ఈ కాలంలో దేశంలో ‘అత్యవసర’పరిస్థితి అనంతరం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన పని.బాబుజీ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు.ప్రభుత్వ వ్యవస్థను బలపరచడంలో ఆయన కృషి ఎంతో గొప్పది.బాబుజీ సామాజిక సేవ,దళితుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేశారు.సమాన హక్కులు,విద్య,ఉపాధి అవకాశాల కోసం పోరాడారు.అణగారిన వర్గాలకు ప్రోత్సాహమిచ్చి,సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేశారు.ఆయన నాయకత్వం వల్ల దళితులు,వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశలు కలిగాయి.ఆయన్ను సామాజిక సంస్కర్తగా కూడా భావిస్తారు.కష్టపడి పనిచేయడం,ధైర్యం,పట్టుదల,సమానత్వ భావన,సేవా దృక్పథం నిజాయితీ గల లక్షణాలు ఆయన్ను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి.బాబుజీ 1986 జూలై 6న మరణించారు.ఆయన మరణం భారతదేశానికి పెద్ద లోటు.అయినప్పటికీ,ఆయన చేసిన సేవలు,ఆలోచనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి.ఆయన జీవితం మనకు కష్టపడితే ఏదైనా సాధ్యమని,సమాజానికి సేవ చేయడం గొప్ప ధర్మమని నేర్పుతుంది.ఈ సందర్భంగా బాబూజీని స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 07:38:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260405-wa0010.jpg"                         length="18630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉచిత వైద్య శిబిరం నిర్వహణ</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260404-wa0037.jpg" alt=""></a><br /><p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహించడం అవసరమని తెలిపారు.ఎఎన్ఎమ్ ఎన్. సుదీవెన పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు జి.ఉమ, రాధిక, జె. దేవిక శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0036.jpg" alt="IMG-20260404-WA0036" width="1600" height="1200"/></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 14:49:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0037.jpg"                         length="291607"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఉత్తర లాలగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలో లిల్లీ మోడల్ పాఠశాల సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొత్త కాలువ పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు స్థానిక ప్రజలకు శుభ్రత, పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బృందం, నీటి సరఫరా శాఖ సిబ్బంది కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడ్, పొన్నాల రాజు, ఆశం, వెంకటేష్, పర్వేజ్, ఖాసిం, చిన్న పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0057.jpg" alt="IMG-20260403-WA0057" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260403-wa0056.jpg" alt=""></a><br /><p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఉత్తర లాలగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలో లిల్లీ మోడల్ పాఠశాల సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొత్త కాలువ పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు స్థానిక ప్రజలకు శుభ్రత, పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బృందం, నీటి సరఫరా శాఖ సిబ్బంది కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడ్, పొన్నాల రాజు, ఆశం, వెంకటేష్, పర్వేజ్, ఖాసిం, చిన్న పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0057.jpg" alt="IMG-20260403-WA0057" width="1436" height="1600"/></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 14:16:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0056.jpg"                         length="366735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!</title>
                                    <description><![CDATA[<h5><strong style="color:rgb(224,62,45);">  మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...</strong></h5>
<h5><strong style="color:rgb(224,62,45);">  * డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం</strong></h5>
<p><strong style="color:rgb(224,62,45);">  <em> రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!      </em></strong></p>
<p><strong style="color:rgb(224,62,45);">* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>  * మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.</strong></span></p>
<p>మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రూ.38 లక్షల సొత్తు సీజ్..</strong></span></p>
<p>విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260404-wa0199.jpg" alt=""></a><br /><h5><strong style="color:rgb(224,62,45);"> మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...</strong></h5>
<h5><strong style="color:rgb(224,62,45);"> * డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం</strong></h5>
<p><strong style="color:rgb(224,62,45);"> <em> రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!      </em></strong></p>
<p><strong style="color:rgb(224,62,45);">* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong> * మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.</strong></span></p>
<p>మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రూ.38 లక్షల సొత్తు సీజ్..</strong></span></p>
<p>విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న మేడ్చల్ ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ 6 సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఏపీ 39 వీఈ 4038 నంబరు గల మహీంద్రా బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయింది. పైన క్యాబేజీ సంచులను కప్పి, వాటి కింద దాచిన ఏకంగా 3000 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ. 30,00,000 ఉంటుందని అంచనా. రవాణాకు ఉపయోగించిన రూ. 8,00,000 విలువైన బొలెరో వాహనంతో కలిపి మొత్తం రూ. 38 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">కర్నూల్ టు నాగ్‌పూర్.. రూ. 30 వేల కోసం కక్కుర్తి...</span></strong></p>
<p>కర్నూలు జిల్లా కోస్గి మండలానికి చెందిన ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు ఈ దందాకు మాస్టర్ మైండ్. పత్తి విత్తనాలను కర్నూలు నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు అదే మండలానికి చెందిన బొలెరో వాహన యజమాని చేతుల నరసింహులుతో రూ. 30,000లకు బేరం కుదుర్చుకున్నాడు. డ్రైవర్ తలారి రమేష్‌తో కలిసి నరసింహులు ఈ సరుకును నాగ్‌పూర్ తరలిస్తుండగా.. ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు వారి ఆట కట్టించారు. వాహన యజమాని నరసింహులు, డ్రైవర్ రమేష్‌లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాంబశివరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.</p>
<p><span style="background-color:rgb(236,240,241);color:rgb(224,62,45);"><strong>డీసీపీ కోటిరెడ్డి మార్క్ ఆపరేషన్.. పాత నేరస్థులపై నజర్**</strong></span></p>
<p>పరారీలో ఉన్న సాంబశివరావు, పట్టుబడిన <span style="color:rgb(255,255,255);">నరసింహులు</span> ఇద్దరూ పాత నేరస్థులే కావడం గమనార్హం. గతంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ విత్తనాల కేసులోనూ (Cr.No. 118/2025) వీరు నిందితులుగా ఉన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం వల్లే ఈ భారీ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందాన్ని, మేడ్చల్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై సెక్షన్ 318(4) BNS, ఈసీ చట్టం సెక్షన్ 7, విత్తనాల చట్టం-1966 సెక్షన్ 19, ఈపీ చట్టం-1986 సెక్షన్ 15(1) కింద మేడ్చల్ పీఎస్‌లో కేసులు (Cr.no. 294/2026) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399</link>
                <guid>https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 11:21:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0199.jpg"                         length="56095"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<p>లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0027.jpg" alt="IMG-20260331-WA0027" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260331-wa0024.jpg" alt=""></a><br /><p>లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0027.jpg" alt="IMG-20260331-WA0027" width="4160" height="3120"/></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 13:18:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0024.jpg"                         length="89941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు</title>
                                    <description><![CDATA[<p>అరెస్టు చేసిన నేతలను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు</p>
<p>మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే గులాబీ నేతలు</p>
<p>రాజేంద్రనగర్, మార్చి 30(నగరనిజం ప్రతినిధి):మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ కు చెందిన పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం సోమవారం నాడు శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ ను సందర్శించనున్నారని సమాచారం రావడంతో ఆ పార్టీ నేతల బృందం హుటాహుటిన రాఘవ క్రషర్ ప్లాంట్ కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు..... ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను రెడ్డి, చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ (శంషాబాద్ మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/rose-leaders-arrested-in-shamshabad/article-397"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/whatsapp-image-2026-03-31-at-7.21.39-am.jpeg" alt=""></a><br /><p>అరెస్టు చేసిన నేతలను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు</p>
<p>మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే గులాబీ నేతలు</p>
<p>రాజేంద్రనగర్, మార్చి 30(నగరనిజం ప్రతినిధి):మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ కు చెందిన పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం సోమవారం నాడు శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ ను సందర్శించనున్నారని సమాచారం రావడంతో ఆ పార్టీ నేతల బృందం హుటాహుటిన రాఘవ క్రషర్ ప్లాంట్ కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు..... ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను రెడ్డి, చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ (శంషాబాద్ మాజీ ఎంపీపీ), పార్టీ సీనియర్ నేతలు దేవరంపల్లి బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి బూరు కుంట సతీష్, కొనమొల్ల శ్రీనివాస్, రఘు యాదవ్, చిన్న గండు రాజేందర్, వెంకట్ రెడ్డి, చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్ (పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్), వీరమల్లు హనుమంతు ముదిరాజ్, కొమ్ము గోపాల్, మహమ్మద్ గౌస్ పాషా, మంచర్ల చిరంజీవి, బాత్కు మహేష్ యాదవ్, షేక్ మహమూద్, బక్క శ్రీకాంత్ తదితర నేతలు ,కార్యకర్తలు కేటీఆర్ రాకను పురస్కరించుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ సారధ్యంలో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు.... గులాబీ పార్టీ నేతలను అరెస్టు చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ వంటి అక్రమ మైనింగ్ వ్యాపారులను సహించే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్, పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి ప్రకటించారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/whatsapp-image-2026-03-31-at-7.21.40-am.jpeg" alt="WhatsApp Image 2026-03-31 at 7.21.40 AM" width="1600" height="843"/></p>]]></content:encoded>
                
                                                            <category>రాజేంద్రనగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/rose-leaders-arrested-in-shamshabad/article-397</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/rose-leaders-arrested-in-shamshabad/article-397</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 07:27:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/whatsapp-image-2026-03-31-at-7.21.39-am.jpeg"                         length="134229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెంచిన ఫీజులు తగ్గించాలి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన </title>
                                    <description><![CDATA[<p>మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఫీజులు అధికంగా పెంచారంటూ తల్లితండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫీజులు అధికంగా పెంచడంతో భారం పెరుగుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు 2- 5% పెంచుతామని తెలియజేసి ఇప్పుడు ఏకంగా 15-20 % ఫీజులు పెంచడంతో విద్యార్థులను చదివించాలంటే భారం ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు లేట్‌ గా కట్టడంతో ఫెనాల్టీ పేరుతో అధికంగా కడుతున్నామని, యూనిఫామ్, స్కూల్ బుక్స్ మార్చడంతో తల్లిదండ్రులపై భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/parents-of-students-at-siddhartha-public-school-are-worried-about/article-396"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/untitled-1-copy.jpg" alt=""></a><br /><p>మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఫీజులు అధికంగా పెంచారంటూ తల్లితండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫీజులు అధికంగా పెంచడంతో భారం పెరుగుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు 2- 5% పెంచుతామని తెలియజేసి ఇప్పుడు ఏకంగా 15-20 % ఫీజులు పెంచడంతో విద్యార్థులను చదివించాలంటే భారం ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు లేట్‌ గా కట్టడంతో ఫెనాల్టీ పేరుతో అధికంగా కడుతున్నామని, యూనిఫామ్, స్కూల్ బుక్స్ మార్చడంతో తల్లిదండ్రులపై భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/parents-of-students-at-siddhartha-public-school-are-worried-about/article-396</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/parents-of-students-at-siddhartha-public-school-are-worried-about/article-396</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 06:10:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/untitled-1-copy.jpg"                         length="338848"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260329-wa0040.jpg" alt="IMG-20260329-WA0040" width="901" height="1200" />ఎల్బీనగర్, మార్చి 29, (నగర నిజం) : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి డివిజన్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి అడ హక్ కమిటీ సభ్యుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు 100 మంది రోగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆత్మీయంగా పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/service-program-on-the-occasion-of-telugu-desam-party-foundation/article-395"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260329-wa0037.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260329-wa0040.jpg" alt="IMG-20260329-WA0040" width="901" height="1600"/>ఎల్బీనగర్, మార్చి 29, (నగర నిజం) : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి డివిజన్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి అడ హక్ కమిటీ సభ్యుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు 100 మంది రోగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆత్మీయంగా పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి చర్యలు ఆయన పాలనలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలన్నారు.ఎన్టీఆర్ నాయకత్వం వల్లే తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ భావన పెరిగిందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ నేటికీ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, అంజనేయులు, పుల్లారెడ్డి, నరేష్ చౌదరి, శేఖర్, చోటు వెంకట్, కిరణ్, ప్రవీణ్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/service-program-on-the-occasion-of-telugu-desam-party-foundation/article-395</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/service-program-on-the-occasion-of-telugu-desam-party-foundation/article-395</guid>
                <pubDate>Sun, 29 Mar 2026 17:35:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260329-wa0037.jpg"                         length="180684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీటిలో మునిగి విద్యార్థి మృతి</title>
                                    <description><![CDATA[<p>సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ నుంచి సంఘీ నగర్ వైపు గండి చెరువు వెళ్లే దారిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా నీటిలో జారి పడటంతో మునిగి పోయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/student-drowned-in-water/article-394"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260329-wa0076.jpg" alt=""></a><br /><p>సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ నుంచి సంఘీ నగర్ వైపు గండి చెరువు వెళ్లే దారిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా నీటిలో జారి పడటంతో మునిగి పోయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/student-drowned-in-water/article-394</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/student-drowned-in-water/article-394</guid>
                <pubDate>Sun, 29 Mar 2026 17:31:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260329-wa0076.jpg"                         length="500703"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసి కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>హయత్ నగర్, మార్చి 28 (నగర నిజం) హయత్ నగర్ ఆర్టిసి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి  శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి, అందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. వేడుకలు భక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.</p>
<p>  </p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-sri-ram-navami-celebrations-at-rtc-colony/article-393"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/whatsapp-image-2026-03-29-at-8.48.04-am.jpeg" alt=""></a><br /><p>హయత్ నగర్, మార్చి 28 (నగర నిజం) హయత్ నగర్ ఆర్టిసి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి  శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి, అందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. వేడుకలు భక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-sri-ram-navami-celebrations-at-rtc-colony/article-393</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-sri-ram-navami-celebrations-at-rtc-colony/article-393</guid>
                <pubDate>Sun, 29 Mar 2026 12:26:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/whatsapp-image-2026-03-29-at-8.48.04-am.jpeg"                         length="105412"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్ లో </title>
                                    <description><![CDATA[<p>ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్, కే.బి.కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కే.భరత్, కే.జయ వైష్ణవి అండ్ పవన్ బాబు మోహన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపులో భవ్యాస్ కిచెన్ రుచికరమైన వంటకాలను అందరికీ అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మణరావు మాట్లాడుతూ మావద్ద సరి కొత్త రుచితో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. క్యాటరింగ్ కూడా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడికైనా తాము క్యాటరింగ్ చేస్తామని తెలిపారు. ఒక్కసారి మా భవ్యాస్ కిచెన్ వంట రుచి చూస్తే మళ్లీ మళ్లీ  తమ క్యాటరింగ్ ఆర్డర్ చేస్తారని అది మా గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కావున ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/hyderabad/at-bhavyas-kitchen-catering-in-uppal/article-392"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/whatsapp-image-2026-03-22-at-10.40.22-pm.jpeg" alt=""></a><br /><p>ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్, కే.బి.కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కే.భరత్, కే.జయ వైష్ణవి అండ్ పవన్ బాబు మోహన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపులో భవ్యాస్ కిచెన్ రుచికరమైన వంటకాలను అందరికీ అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మణరావు మాట్లాడుతూ మావద్ద సరి కొత్త రుచితో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. క్యాటరింగ్ కూడా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడికైనా తాము క్యాటరింగ్ చేస్తామని తెలిపారు. ఒక్కసారి మా భవ్యాస్ కిచెన్ వంట రుచి చూస్తే మళ్లీ మళ్లీ  తమ క్యాటరింగ్ ఆర్డర్ చేస్తారని అది మా గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కావున ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 8185901821 సంప్రదించాల్సిందిగా సూచించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/hyderabad/at-bhavyas-kitchen-catering-in-uppal/article-392</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/hyderabad/at-bhavyas-kitchen-catering-in-uppal/article-392</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 23:43:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/whatsapp-image-2026-03-22-at-10.40.22-pm.jpeg"                         length="129668"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రం నేతృత్వంలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, ఆర్.బి.ఏం శివ కుమార్ స్టాల్‌ను ప్రారంభించి బ్రోచర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు సంగమేశ్వర్ చారి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో శ్రీ లిఖిత ప్రాపర్టీస్‌ను స్థాపించినట్లు చెప్పారు.సంస్థ వెంచర్లు జనగాం, ఆలేరు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. రాయల్ ట్రిపుల్ ఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/inauguration-of-shree-likhita-properties-stall-at-bharat-vijar-lifestyle/article-389"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260321-wa0081.jpg" alt=""></a><br /><p>మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రం నేతృత్వంలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, ఆర్.బి.ఏం శివ కుమార్ స్టాల్‌ను ప్రారంభించి బ్రోచర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు సంగమేశ్వర్ చారి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో శ్రీ లిఖిత ప్రాపర్టీస్‌ను స్థాపించినట్లు చెప్పారు.సంస్థ వెంచర్లు జనగాం, ఆలేరు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. రాయల్ ట్రిపుల్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులో భాగంగా గజం రూ.2999కు ప్లాట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఎక్స్పో ప్రత్యేక ఆఫర్‌గా ఈ రెండు రోజులలో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9440611564 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ లో నేహా, ప్రవళిక ,మంజు, అక్షయ, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260321-wa0068.jpg" alt="IMG-20260321-WA0068" width="1599" height="899"/><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260321-wa0222.jpg" alt="IMG-20260321-WA0222" width="1110" height="898"/><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260321-wa0223.jpg" alt="IMG-20260321-WA0223" width="1600" height="720"/></p>
<p> </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/inauguration-of-shree-likhita-properties-stall-at-bharat-vijar-lifestyle/article-389</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/inauguration-of-shree-likhita-properties-stall-at-bharat-vijar-lifestyle/article-389</guid>
                <pubDate>Sat, 21 Mar 2026 21:45:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260321-wa0081.jpg"                         length="172526"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/marri-sashidhar-reddy-women-excel-in-textile-sector/article-387"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260321-wa0059.jpg" alt=""></a><br /><p>నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/marri-sashidhar-reddy-women-excel-in-textile-sector/article-387</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/marri-sashidhar-reddy-women-excel-in-textile-sector/article-387</guid>
                <pubDate>Sat, 21 Mar 2026 13:46:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260321-wa0059.jpg"                         length="603113"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260318-wa0169.jpg" alt="IMG-20260318-WA0169" width="1200" height="899" /><img src="https://www.nagaranijam.com/media/2026-03/inshot_20260319_123501153.jpg" alt="InShot_20260319_123501153" width="1200" height="1200" />హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్ షమ్ము నేతృత్వంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రమజాన్ నెల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉపవాసం ఆత్మశుద్ధికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఇఫ్తార్ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నగొని రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు కలసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-iftar-celebrations-in-hayat-nagar/article-386"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/inshot_20260319_123419580.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260318-wa0169.jpg" alt="IMG-20260318-WA0169" width="1599" height="899"/><img src="https://www.nagaranijam.com/media/2026-03/inshot_20260319_123501153.jpg" alt="InShot_20260319_123501153" width="4096" height="2557"/>హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్ షమ్ము నేతృత్వంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రమజాన్ నెల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉపవాసం ఆత్మశుద్ధికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఇఫ్తార్ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నగొని రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు కలసి జరుపుకునే ఈ వేడుకలు సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం యువకులు, కుల, మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. ప్రార్థనల అనంతరం అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ వేడుకలు స్థానిక ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలపరిచాయి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-iftar-celebrations-in-hayat-nagar/article-386</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/grand-iftar-celebrations-in-hayat-nagar/article-386</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 12:39:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/inshot_20260319_123419580.jpg"                         length="972133"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం</title>
                                    <description><![CDATA[<p>  మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్‌లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%80%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B--%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82--%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%E0%B0%82/article-385"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260319-wa0330.jpg" alt=""></a><br /><p> మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్‌లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు చాగంటి మాట్లాడుతూ ఆహార విక్రేతలకు క్షేత్రస్థాయిలో అవసరమైన మెళకువలను నేర్పించారు. ఆహరం వడ్డించే వారు చేతులు కడుక్కోవడంతో పాటు తలపాగాలు ధరించడంతో పాటు ఈగలు, దుమ్ము పడకుండా ఆహారాన్ని భద్రపర్చాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన ప్రతి విక్రేతకు ప్రత్యేక శిక్షణ కిట్లు అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన పలువురు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాకు రుచి గురించి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణ ద్వారా సురక్షితంగా ఆహారాన్ని ఎలా అందించాలో నేర్చుకున్నామని ఇది మాపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ పొందిన మందికి ఫుడ్, హైజిన్ కిట్స్, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ కధిరవన్ పలాని, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ డైరెక్టర్ బాలునాయక్ కేతవత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%80%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B--%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82--%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%E0%B0%82/article-385</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%80%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B--%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82--%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B5%E0%B0%82/article-385</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 08:36:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260319-wa0330.jpg"                         length="170295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి తుళ్ళ దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి మేడ్చల్ ప్రాంతానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ కి శాలువా కప్పి సత్కరించి, ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కోరుతూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్‌లు మురళీదార్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, జగన్ గౌడ్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, సుతారి వెంకటేష్, జిమ్మి దేవేందర్, హరికృష్ణ, రాంప్రసాద్ రాజు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/happy-birthday-to-devender-goud-from-the-joint-medical-leaders/article-384"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260318-wa0344.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి తుళ్ళ దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి మేడ్చల్ ప్రాంతానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ కి శాలువా కప్పి సత్కరించి, ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కోరుతూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్‌లు మురళీదార్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, జగన్ గౌడ్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, సుతారి వెంకటేష్, జిమ్మి దేవేందర్, హరికృష్ణ, రాంప్రసాద్ రాజు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/happy-birthday-to-devender-goud-from-the-joint-medical-leaders/article-384</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/happy-birthday-to-devender-goud-from-the-joint-medical-leaders/article-384</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 06:58:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260318-wa0344.jpg"                         length="157765"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ  పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్‌లు పాల్గొన్నారు.</p>
<p>ఈ పోటీలలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చెఫ్ ముక్కేరా దివ్య సారిక విశేష ప్రతిభ కనబరిచి 5 విభాగాల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.</p>
<p>ఆమె గెలుచుకున్న విభాగాలు:</p>
<p>ఆర్టిస్టిక్ బేకరీ షోపీస్ మూడు అంతస్తుల వెడ్డింగ్ కేక్,ఇండియన్ రీజినల్ క్యూజిన్ మూడు కోర్సుల సెట్ డిన్నర్ మెనూ,ప్లేటెడ్ డెజర్ట్స్ఈవిజయానికి గుర్తింపుగా వరల్డ్ చెఫ్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ రిక్ స్టీఫెన్ ఆమెను అభినందించి అంతర్జాతీయ చెఫ్‌ల సమక్షంలో పురస్కారం అందజేశారు.ఈసందర్భంగా చెఫ్ ముక్కేరా దివ్య సారిక సాధించిన ఈ ఘన విజయం మేడ్చల్ జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/chef-mukkera-divya-has-shown-exceptional-talent-in-culinary-olympiad/article-383"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260316-wa0598.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్‌లు పాల్గొన్నారు.</p>
<p>ఈ పోటీలలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చెఫ్ ముక్కేరా దివ్య సారిక విశేష ప్రతిభ కనబరిచి 5 విభాగాల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.</p>
<p>ఆమె గెలుచుకున్న విభాగాలు:</p>
<p>ఆర్టిస్టిక్ బేకరీ షోపీస్ మూడు అంతస్తుల వెడ్డింగ్ కేక్,ఇండియన్ రీజినల్ క్యూజిన్ మూడు కోర్సుల సెట్ డిన్నర్ మెనూ,ప్లేటెడ్ డెజర్ట్స్ఈవిజయానికి గుర్తింపుగా వరల్డ్ చెఫ్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ రిక్ స్టీఫెన్ ఆమెను అభినందించి అంతర్జాతీయ చెఫ్‌ల సమక్షంలో పురస్కారం అందజేశారు.ఈసందర్భంగా చెఫ్ ముక్కేరా దివ్య సారిక సాధించిన ఈ ఘన విజయం మేడ్చల్ జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/chef-mukkera-divya-has-shown-exceptional-talent-in-culinary-olympiad/article-383</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/chef-mukkera-divya-has-shown-exceptional-talent-in-culinary-olympiad/article-383</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 10:16:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260316-wa0598.jpg"                         length="1291144"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ మార్చి 16(నగరనిజం)ఏల్లంపేట్ పురపాలక సంఘం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ సంస్థలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల ట్రాఫిక్ ఏసీపీ కె. వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డా. దేవేంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారి నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని ఆయన అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/special-program-of-traffic-police-at-medicity-institute/article-382"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260316-wa0675.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ మార్చి 16(నగరనిజం)ఏల్లంపేట్ పురపాలక సంఘం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ సంస్థలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల ట్రాఫిక్ ఏసీపీ కె. వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డా. దేవేంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారి నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని ఆయన అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా వివరించారు. చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఇందుకు సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రమాదాలు ఎలా జరుగుతాయో విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలను చిత్రాల ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, విద్యార్థినులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.nagaranijam.com/special-program-of-traffic-police-at-medicity-institute/article-382</link>
                <guid>https://www.nagaranijam.com/special-program-of-traffic-police-at-medicity-institute/article-382</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 08:06:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260316-wa0675.jpg"                         length="449808"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!</title>
                                    <description><![CDATA[<p>ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.</p>
<p>జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.</p>
<p>అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/negligence-of-the-authorities%E2%80%A6-councilors-on-pillars/article-381"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260313-wa0385.jpg" alt=""></a><br /><p>ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.</p>
<p>జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.</p>
<p>అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర వంటి ముఖ్యమైన వేడుకలో కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.</p>
<p>ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/negligence-of-the-authorities%E2%80%A6-councilors-on-pillars/article-381</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/medchal-malkajgiri/negligence-of-the-authorities%E2%80%A6-councilors-on-pillars/article-381</guid>
                <pubDate>Fri, 13 Mar 2026 12:05:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260313-wa0385.jpg"                         length="141480"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        