<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/telangana/secunderabad/category-87" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>సికింద్రాబాద్ - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/87/rss</link>
                <description>సికింద్రాబాద్ RSS Feed</description>
                
                            <item>
                <title>పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం</title>
                                    <description><![CDATA[<p>తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260409-wa0000.jpg" alt=""></a><br /><p>తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.అలాగే పాఠశాలలో చేరాలనుకునే కుటుంబాలకు ఈ శిబిరం ఒక మంచి అవకాశం కల్పించిందని తెలిపారు. వారు పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం పొందారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/a-grand-free-medical-camp-at-pallavi-model-school/article-406</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 09:17:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260409-wa0000.jpg"                         length="549161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉచిత వైద్య శిబిరం నిర్వహణ</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260404-wa0037.jpg" alt=""></a><br /><p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహించడం అవసరమని తెలిపారు.ఎఎన్ఎమ్ ఎన్. సుదీవెన పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు జి.ఉమ, రాధిక, జె. దేవిక శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0036.jpg" alt="IMG-20260404-WA0036" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/conduct-of-free-medical-camp/article-403</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 14:49:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0037.jpg"                         length="291607"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఉత్తర లాలగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలో లిల్లీ మోడల్ పాఠశాల సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొత్త కాలువ పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు స్థానిక ప్రజలకు శుభ్రత, పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బృందం, నీటి సరఫరా శాఖ సిబ్బంది కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడ్, పొన్నాల రాజు, ఆశం, వెంకటేష్, పర్వేజ్, ఖాసిం, చిన్న పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0057.jpg" alt="IMG-20260403-WA0057" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260403-wa0056.jpg" alt=""></a><br /><p>సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఉత్తర లాలగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలో లిల్లీ మోడల్ పాఠశాల సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొత్త కాలువ పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు స్థానిక ప్రజలకు శుభ్రత, పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బృందం, నీటి సరఫరా శాఖ సిబ్బంది కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడ్, పొన్నాల రాజు, ఆశం, వెంకటేష్, పర్వేజ్, ఖాసిం, చిన్న పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0057.jpg" alt="IMG-20260403-WA0057" width="1436" height="1600"></img></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/in-secunderabad-constituency-the-new-canal-pipeline-work-has-started/article-400</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 14:16:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260403-wa0056.jpg"                         length="366735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<p>లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0027.jpg" alt="IMG-20260331-WA0027" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/img-20260331-wa0024.jpg" alt=""></a><br /><p>లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0027.jpg" alt="IMG-20260331-WA0027" width="4160" height="3120"></img></p>]]></content:encoded>
                
                                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/invitation-to-babu-jagjivan-ram-jayanti-celebrations/article-398</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 13:18:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/img-20260331-wa0024.jpg"                         length="89941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/secunderabad/mlas-attending-the-wedding-of-pearls-geeta-dayakars-daughter/article-282"><img src="https://www.nagaranijam.com/media/400/2025-08/img-20250731-wa2198.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-08/img-20250731-wa2199.jpg" alt="IMG-20250731-WA2199" width="1600" height="1066"></img></p>]]></content:encoded>
                
                                                            <category>హైదరాబాద్</category>
                                            <category>సికింద్రాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/secunderabad/mlas-attending-the-wedding-of-pearls-geeta-dayakars-daughter/article-282</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/secunderabad/mlas-attending-the-wedding-of-pearls-geeta-dayakars-daughter/article-282</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 13:26:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-08/img-20250731-wa2198.jpg"                         length="601643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/1212.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/wHUtpsyfqic" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>సికింద్రాబాద్</category>
                                            <category>చేవెళ్ల</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>కల్వకుర్తి</category>
                                            <category>షాద్‌నగర్</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                            <category>మహేశ్వరం</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                            <category>సెర్లింగంపల్లి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</link>
                <guid>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</guid>
                <pubDate>Wed, 21 May 2025 11:09:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/1212.jpg"                         length="293524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        