<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/telangana/category-8" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>తెలంగాణ  - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/8/rss</link>
                <description>తెలంగాణ  RSS Feed</description>
                
                            <item>
                <title>మధురై హైకోర్టు సంచలన తీర్పు…</title>
                                    <description><![CDATA[<p>మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/inshot_20260406_210757228.jpg" alt=""></a><br /><p>మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/sensational-verdict-of-madurai-high-court/article-405</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 21:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/inshot_20260406_210757228.jpg"                         length="847020"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*</title>
                                    <description><![CDATA[<p>బాబు జగ్జీవన్‌ రామ్‌ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు,స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు,ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.1908 ఏప్రిల్‌ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌ రామ్‌ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు.అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ,ఆయనలో ఉన్న ధైర్యం,పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు.ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి,తరువాత ఉన్నత విద్య కోసం బనారస్‌ హిందూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260405-wa0010.jpg" alt=""></a><br /><p>బాబు జగ్జీవన్‌ రామ్‌ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు,స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు,ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.1908 ఏప్రిల్‌ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌ రామ్‌ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు.అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ,ఆయనలో ఉన్న ధైర్యం,పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు.ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి,తరువాత ఉన్నత విద్య కోసం బనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరారు.అక్కడ కూడా కుల వివక్షను ఎదుర్కొని తన విద్యను కొనసాగించారు.అనంతరం ఆయన యూనివర్సిటీ అఫ్‌ కలకత్తాలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశారు.విద్యార్థి దశలోనే ఆయన సమాజంపై అవగాహన పెంచుకొని దేశభక్తి భావనలు బలపరుచుకున్నారు.మహాత్మాగాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు.బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజలను చైతన్యపరిచారు.అణగారిన వర్గాల సమస్యలను స్వాతంత్య్ర పోరాటంతో కలిపి ముందుకు తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత.సమానత్వం,న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాబు జగ్జీవన్‌ రామ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.కార్మిక శాఖ, రవాణా కమ్యూనికేషన్‌ శాఖ,ఆహార,వ్యవసాయ శాఖ, రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు.ఈ పదవుల్లో పనిచేసేటప్పుడు ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ వార్‌ సమయంలో 1971 సమయంలో బాబుజీ రక్షణ మంత్రిగా ఉన్నారు.ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సైన్యానికి ధైర్యం నింపుతూ దేశ రక్షణలో పాల్గొన్నారు.1977-1979 కాలంలో భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించారు.తరువాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.ఈ కాలంలో దేశంలో ‘అత్యవసర’పరిస్థితి అనంతరం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన పని.బాబుజీ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు.ప్రభుత్వ వ్యవస్థను బలపరచడంలో ఆయన కృషి ఎంతో గొప్పది.బాబుజీ సామాజిక సేవ,దళితుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేశారు.సమాన హక్కులు,విద్య,ఉపాధి అవకాశాల కోసం పోరాడారు.అణగారిన వర్గాలకు ప్రోత్సాహమిచ్చి,సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేశారు.ఆయన నాయకత్వం వల్ల దళితులు,వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశలు కలిగాయి.ఆయన్ను సామాజిక సంస్కర్తగా కూడా భావిస్తారు.కష్టపడి పనిచేయడం,ధైర్యం,పట్టుదల,సమానత్వ భావన,సేవా దృక్పథం నిజాయితీ గల లక్షణాలు ఆయన్ను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి.బాబుజీ 1986 జూలై 6న మరణించారు.ఆయన మరణం భారతదేశానికి పెద్ద లోటు.అయినప్పటికీ,ఆయన చేసిన సేవలు,ఆలోచనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి.ఆయన జీవితం మనకు కష్టపడితే ఏదైనా సాధ్యమని,సమాజానికి సేవ చేయడం గొప్ప ధర్మమని నేర్పుతుంది.ఈ సందర్భంగా బాబూజీని స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/babu-jagjivanram-was-a-social-reformer/article-404</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 07:38:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260405-wa0010.jpg"                         length="18630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, 11 మార్చి (నగర నిజం) : కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను కలిసి కురుమ సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కురుమ సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించాలి అనే అంశం తో పాటు సమాజానికి ఎదురవుతున్న పలు సమస్యలను రాష్ట్ర కమిటీ నాయకులు వివరించారు. వాటిపై రాంచందర్ రావు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.భవిష్యత్తులో కురుమ కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కురుమల సమస్యలను అధికార పక్షానికి తెలియజేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడ రాజ్ కుమార్ కురుమ, ఉపాధ్యక్షుడు కొల్లు రమేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/kuruma-yuva-chaitanya-samiti-discussion-with-bjp-state-president-ramchander/article-380"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/01f469d1be644070a0efb7f5dcbc818d.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, 11 మార్చి (నగర నిజం) : కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను కలిసి కురుమ సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కురుమ సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించాలి అనే అంశం తో పాటు సమాజానికి ఎదురవుతున్న పలు సమస్యలను రాష్ట్ర కమిటీ నాయకులు వివరించారు. వాటిపై రాంచందర్ రావు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.భవిష్యత్తులో కురుమ కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కురుమల సమస్యలను అధికార పక్షానికి తెలియజేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడ రాజ్ కుమార్ కురుమ, ఉపాధ్యక్షుడు కొల్లు రమేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య కురుమ, ప్రచార కార్యదర్శి కోడూరు అశోక్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి రావుల ఐలయ్య కురుమ, కాల్నే మల్లేశం కురుమ, ఎల్బీనగర్ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ కురుమ, వర్కింగ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మందుల విద్యాసాగర్ కురుమ, ఉపాధ్యక్షులు బండారి శ్రీశైలం కురుమ, కడగంచి మల్లేశం కురుమ, ఎమ్మె నరేష్ కురుమ, మాలిగ శ్రీశైలం కురుమ, కడగంచి శంకర్ కురుమ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/img-20260311-wa0029.jpg" alt="IMG-20260311-WA0029" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/kuruma-yuva-chaitanya-samiti-discussion-with-bjp-state-president-ramchander/article-380</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/kuruma-yuva-chaitanya-samiti-discussion-with-bjp-state-president-ramchander/article-380</guid>
                <pubDate>Wed, 11 Mar 2026 15:02:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/01f469d1be644070a0efb7f5dcbc818d.jpg"                         length="278011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం</title>
                                    <description><![CDATA[<p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260202-wa0056.jpg" alt=""></a><br /><p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి చేరుకుని గాలింపు చేపట్టారు . ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహాలు దొరకకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మహేశ్వరం రెస్క్యూ టీం ఎంతోపాటు మహేశ్వరం కానిస్టేబుల్ శ్రీను చెరువు లోపలికి దిగి రిషి (6) బద్రీనాథ్ (8) మృతదేహాలను వెలికి తీశారు. దీంతో చెరువు సమీపంలోనే ఉన్న ఆ పిల్లల తల్లులు తమ కొడుకులు విగత జీవులుగా బయటకి రావడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లులకు ఒక్కొక్కరే కొడుకులు ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0055.jpg" alt="IMG-20260202-WA0055" width="1600" height="739"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 17:19:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0056.jpg"                         length="226579"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ ఎల్ బి నగర్, 17, జనవరి, (నగర నిజం) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్ బి నగర్‌లోని స్వకులశాలి భవన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మాన మహోత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొని చేనేత రంగ అభివృద్ధి, పద్మశాలి కుల ఐక్యతపై ప్రసంగిస్తారని తెలిపారు.. క్యాలండర్ ఆవిష్కరణ అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ శ్రేణులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కార్యక్రమ నిర్వహణలో రాపోలు వీరమోహన్, మాడం రామకృష్ణ, జెల్ల రఘు, రావిరాల శ్రీనివాస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/inauguration-of-calendar-under-the-auspices-of-telangana-handloom-union/article-322"><img src="https://www.nagaranijam.com/media/400/2026-01/img-20260116-wa0689(1).jpg" alt=""></a><br /><p>హైదరాబాద్ ఎల్ బి నగర్, 17, జనవరి, (నగర నిజం) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్ బి నగర్‌లోని స్వకులశాలి భవన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మాన మహోత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొని చేనేత రంగ అభివృద్ధి, పద్మశాలి కుల ఐక్యతపై ప్రసంగిస్తారని తెలిపారు.. క్యాలండర్ ఆవిష్కరణ అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ శ్రేణులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కార్యక్రమ నిర్వహణలో రాపోలు వీరమోహన్, మాడం రామకృష్ణ, జెల్ల రఘు, రావిరాల శ్రీనివాస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/inauguration-of-calendar-under-the-auspices-of-telangana-handloom-union/article-322</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/inauguration-of-calendar-under-the-auspices-of-telangana-handloom-union/article-322</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 07:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-01/img-20260116-wa0689%281%29.jpg"                         length="471255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ</title>
                                    <description><![CDATA[<p>ఆముదం గింజల నుంచి విష పదార్థాన్ని తయారుచేసిన దుండగుడు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311"><img src="https://www.nagaranijam.com/media/400/2025-11/inshot_20251110_202909718.jpg" alt=""></a><br /><p>గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాదు ఆధారిత ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను క్యాస్టర్ ఆముదం గింజల నుంచి రైసిన్ తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అసలు పేరు: ఆహ్మద్ మొహియుద్దీన్ సాయిడ్, MBBS చైనాలో చదివినవాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద Glock పిస్టళ్లు, బెరెట్టా పిస్టల్, 30 జీవంత కార్ట్రిడ్జ్‌లు, 4 లీటర్లు క్యాస్టర్ నూనె అదనంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైనది. పోలీసుల విచారణలో అతను క్యాస్టర్ ఆముదం ప్రాసెసింగ్ ద్వారా రైసిన్ తయారుచేశారని, మిగిలిన వ్యర్థాల నుంచి విషాన్ని వెలికి తీయాలని ప్రయత్నించినట్లు ఉద్భవించింది. రైసిన్ పెద్ద మోతాదులో శ్వాస ద్వారా లేదా ఆహార-నీటి మార్గం ద్వారా తీసుకున్నపుడు ప్రాణహానీ కలగవచ్చని నిపుణులు సూచించిన విషయం పోలీసులు వెల్లడించారు. అరోపించిను పోలీసులు అతడి మోబైల్ ఫోన్‌లోని సమాచారంపై ప్రాధాన్యత కలిపి ఇద్దరు మరికొ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నిమిత్తం చర్యలు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా జరిగి, ఆ వ్యక్తులు ఆయుధ సమకూర్చడంలో సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్‌లో ఉషా సంఘటనలపై ఉల్లేఖనాలు, విపుల హేతువులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ కేసును అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న "హ్యాండ్లర్"తో కలిసిన సంకేతాలు దర్యాప్తు ద్వారా వెలిగినట్లు పేర్కొన్నది. దర్యాప్తు విస్తృతంగా జారీగా ఉంది. సీబీ-ఆసీసీ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టంలో అవసరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టుకు హాజరుపర్చారు; అదనపు అరెస్టులు సంభవించవచ్చు. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</link>
                <guid>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</guid>
                <pubDate>Mon, 10 Nov 2025 20:36:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-11/inshot_20251110_202909718.jpg"                         length="860780"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు</title>
                                    <description><![CDATA[<p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/img-20251012-wa0923.jpg" alt=""></a><br /><p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</link>
                <guid>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 12:01:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/img-20251012-wa0923.jpg"                         length="34622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక</title>
                                    <description><![CDATA[<p>నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.<br />వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.<br />డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.<br />కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.49-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.51-pm.jpeg" alt="WhatsApp Image 2025-10-08 at 8.52.51 PM" width="1600" height="721"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301</guid>
                <pubDate>Thu, 09 Oct 2025 11:08:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.49-pm.jpeg"                         length="126923"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2025-09/img-20250923-wa2139.jpg" alt="IMG-20250923-WA2139" width="1025" height="902" /><img src="https://www.nagaranijam.com/media/2025-09/img-20250923-wa2136.jpg" alt="IMG-20250923-WA2136" width="1200" height="738" />బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు</p>
<p>నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు </p>
<p>నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు </p>
<p>నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన రాజేంద్రనగర్ కోర్టు</p>
<p>నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు</p>
<p>మీడియాకు వివరాలు వెల్లడించిన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ </p>
<p>రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23<br />(నగరనిజం ప్రతినిధి):</p>
<p>9 లక్షల సుఫారీ ఇచ్చి ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం రచించిన ప్రత్యర్థి వర్గం ఎత్తులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు చిత్తు చేశారు. మర్డర్ స్కెచ్ ను భగ్నం చేసిన పోలీసులు..... ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుండి మారణాయుధాలతో పాటు ద్విచక్ర వాహనాలు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/bedi-murder-strategy-in-mylar-dev-palli/article-299"><img src="https://www.nagaranijam.com/media/400/2025-09/img-20250923-wa2138.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-09/img-20250923-wa2139.jpg" alt="IMG-20250923-WA2139" width="1025" height="902"></img><img src="https://www.nagaranijam.com/media/2025-09/img-20250923-wa2136.jpg" alt="IMG-20250923-WA2136" width="1600" height="738"></img>బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు</p>
<p>నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు </p>
<p>నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు </p>
<p>నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన రాజేంద్రనగర్ కోర్టు</p>
<p>నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు</p>
<p>మీడియాకు వివరాలు వెల్లడించిన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ </p>
<p>రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23<br />(నగరనిజం ప్రతినిధి):</p>
<p>9 లక్షల సుఫారీ ఇచ్చి ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం రచించిన ప్రత్యర్థి వర్గం ఎత్తులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు చిత్తు చేశారు. మర్డర్ స్కెచ్ ను భగ్నం చేసిన పోలీసులు..... ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుండి మారణాయుధాలతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మర్డర్ కేసు వ్యూహాన్ని భగ్నం చేసి నిందితుల ఆట కట్టించిన మైలార్ దేవుపల్లి పోలీసులను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి తో పాటు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వివరించారు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్. సీఐ నరేందర్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో నివాసముండే ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల కొలుగోలు, అమ్మకాల వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ తో అతని ప్రత్యర్థి వర్గీయుడికి మధ్యన గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 50వేల డబ్బులు చెల్లించే విషయంలో గొడవలు తలెత్తడంతో కొందరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో మైలార్ దేవ్ పల్లి పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తన పై దాడి చేయించింది తన ప్రత్యర్థి వర్గీయులేనని నిర్ధారించుకున్న ఇమ్రాన్ ఖాన్.... ఎలాగైనా సరే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బార్కాస్ లో నివాసముండే ఇబ్రహీం అనే వ్యక్తిని సంప్రదించి ప్రత్యర్థిని అంతమొందించడానికి సుఫారి గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇందుకోసం బార్కాస్ లోని ఓ స్మశాన వాటిక వద్ద సుపారి గ్యాంగుతో సమావేశమైన ఇమ్రాన్ ఖాన్.... ప్రత్యర్థిని హత్య చేస్తే 9 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది డీల్ కుదరడంతో మహమ్మద్ సైఫ్ శ్రీరామ్ అనే మరో వ్యక్తితో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థిని హత్య చేయడానికి పథకం రచించాడు.ఈ మేరకు సుఫారీ గ్యాంగుకు 60,000 అడ్వాన్స్ చెల్లించాడు. అడ్వాన్స్ చేతికందడంతో రంగంలోకి దిగిన సుపారి గ్యాంగ్....ఇందుకోసం పక్క ప్రణాళిక రచించింది. ఈ మేరకు సుఫారీ గ్యాంగ్<br />సోమవారం రాత్రి  మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద మాటు వేసి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ సుఫారి గ్యాంగ్ చేత తనను హత్య చేయడానికి పథకం రచించాడని అతని ప్రత్యర్థి పోలీసులకు ఉప్పందించాడు. దీంతో అప్రమత్తమైన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్..... సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి హుటా హుటిన వట్టేపల్లి నైస్ హోటల్ వద్దకు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి సుఫారి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు పట్టుపడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు.నిందితుల వద్ద నుండి రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. అనంతరం నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పర్చగా.... న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ నరేందర్ తెలిపారు. అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీఐ నరేందర్ ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/bedi-murder-strategy-in-mylar-dev-palli/article-299</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/bedi-murder-strategy-in-mylar-dev-palli/article-299</guid>
                <pubDate>Tue, 23 Sep 2025 22:13:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-09/img-20250923-wa2138.jpg"                         length="58255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్</title>
                                    <description><![CDATA[<p>నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి ఫిర్యాదుతో సదరు అధికారిపై నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదే సమయంలో సుధా రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి విచారణ చేపట్టినట్టు తెలిపారు. మరిన్ని వివరాలు వెల్లడించాల్సి</p>
<p>ఉంది.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/gst-officer-caught-by-acb/article-268"><img src="https://www.nagaranijam.com/media/400/2025-07/inshot_20250708_185535172.jpg" alt=""></a><br /><p>నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి ఫిర్యాదుతో సదరు అధికారిపై నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదే సమయంలో సుధా రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి విచారణ చేపట్టినట్టు తెలిపారు. మరిన్ని వివరాలు వెల్లడించాల్సి</p>
<p>ఉంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/gst-officer-caught-by-acb/article-268</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/gst-officer-caught-by-acb/article-268</guid>
                <pubDate>Tue, 08 Jul 2025 18:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-07/inshot_20250708_185535172.jpg"                         length="658564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి </title>
                                    <description><![CDATA[<p>మాదిగ అడ్వకేట్ అసోసియేషన్</p>
<p>హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో ఆయన చిత్రాన్ని ప్రదర్శించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే 2025 జూన్ 19న జనరల్ సర్క్యులర్ నంబర్ 02/2025 (DJA/Misc-31/2019) ద్వారా అంబేద్కర్ చిత్రపటాల‌ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రదర్శించాలన్న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని, హైకోర్టు కోర్ట్ హాళ్లతో పాటు జిల్లా న్యాయస్థానాల కోర్టుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.ఈ చర్య ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకుడైన డాక్టర్ అంబేద్కర్‌కు గౌరవ నివాళి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/dr-br-ambedkar-should-be-portrayed-in-all-courts/article-264"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/inshot_20250625_172926006.jpg" alt=""></a><br /><p>మాదిగ అడ్వకేట్ అసోసియేషన్</p>
<p>హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో ఆయన చిత్రాన్ని ప్రదర్శించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే 2025 జూన్ 19న జనరల్ సర్క్యులర్ నంబర్ 02/2025 (DJA/Misc-31/2019) ద్వారా అంబేద్కర్ చిత్రపటాల‌ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రదర్శించాలన్న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని, హైకోర్టు కోర్ట్ హాళ్లతో పాటు జిల్లా న్యాయస్థానాల కోర్టుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.ఈ చర్య ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకుడైన డాక్టర్ అంబేద్కర్‌కు గౌరవ నివాళి అర్పించగలమని, కోర్ట్ హాళ్లను న్యాయం కొరకు నిలబడే "జస్టిస్ మందిరాలుగా" చూడాలని పేర్కొన్నారు. వినతి కార్యక్రమాల్లో పాల్గొన్నవారు న్యాయవాదులు చాట్ల మధు , ముత్యాల మురళీధర్ , జనార్దన్ గౌడ్, పులి దేవేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, కోండ్రోన్ పల్లి గిరిబాబు, సైదులు, కాట్రావత్ దేవేందర్ నాయక్, హనుమంత్, ఎం కౌశిక్, సందీప్ రెడ్డి, గ్యార గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>వనపర్తి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/dr-br-ambedkar-should-be-portrayed-in-all-courts/article-264</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/dr-br-ambedkar-should-be-portrayed-in-all-courts/article-264</guid>
                <pubDate>Wed, 25 Jun 2025 17:31:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_172926006.jpg"                         length="496658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న </title>
                                    <description><![CDATA[<p>ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>అరెస్టైన వ్యక్తి వివరాలు:</p>
<p>రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు<img src="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151218297.jpg" alt="InShot_20250625_151218297" width="1200" height="1200" /></p>
<p>వృత్తి: డ్రైవర్</p>
<p>నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)</p>
<p>స్వాధీనం చేసుకున్న ఆస్తి:</p>
<p>రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)</p>
<p>ఒక మొబైల్ ఫోన్</p>
<p>ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.</p>
<p>  జరిగిన ఘటన వివరాలు:</p>
<p>అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/inshot_20250625_151235921.jpg" alt=""></a><br /><p>ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>అరెస్టైన వ్యక్తి వివరాలు:</p>
<p>రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు<img src="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151218297.jpg" alt="InShot_20250625_151218297" width="4096" height="2530"></img></p>
<p>వృత్తి: డ్రైవర్</p>
<p>నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)</p>
<p>స్వాధీనం చేసుకున్న ఆస్తి:</p>
<p>రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)</p>
<p>ఒక మొబైల్ ఫోన్</p>
<p>ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.</p>
<p> జరిగిన ఘటన వివరాలు:</p>
<p>అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కేసులోనూ ఇతడు అరెస్టయ్యాడు. అదే జైలులో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ జైలులో స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరూ కలసి శేశాచలం అడవుల్లోని యానాదుల గిరిజనుల వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ వేశారు. రాచకొండ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన ప్రసాద్, మేకదంతాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఎస్‌ఓటి ఎల్‌బీ నగర్ బృందం, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు ఎనుగు దంతాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఆకస్మిక దాడి రాచకొండ పోలీసుల కఠిన నిఘా విధానాన్ని సూచిస్తోంది. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే క్రమంలో అధికారులు చూపిన చర్యలు ప్రశంసనీయం.ఈ చర్యలు రాచకొండ పోలీసు కమిషనర్ శ్రీ జి. సుదీర్ బాబు, ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ మహేశ్వరం శ్రీ ఎం.డి. షకీర్ హుస్సేన్, హయత్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిప్రకాష్‌ల మార్గదర్శకత్వంలో చేపట్టినట్లు సీపీ వెల్లడించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263</link>
                <guid>https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263</guid>
                <pubDate>Wed, 25 Jun 2025 15:19:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151235921.jpg"                         length="1773472"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        