<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/telangana/rangareddy/category-76" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>రంగారెడ్డి - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/76/rss</link>
                <description>రంగారెడ్డి RSS Feed</description>
                
                            <item>
                <title>మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం</p>
<p>రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/whatsapp-image-2026-04-22-at-10.01.06-pm.jpeg" alt=""></a><br /><p>* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం</p>
<p>రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం చేసుకుని చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇదిలా ఉండగా, మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. శ్రీనివాస్ కలిసి సందర్శించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై తక్షణ నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లోని సమస్యలను గుర్తించి రిపోర్ట్ సిద్ధం చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లోనే చిన్నపాటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అనంతరం పాఠశాల వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, రాబోయే తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, తహశీల్దార్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.<img src="https://www.nagaranijam.com/media/2026-04/whatsapp-image-2026-04-22-at-10.00.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-04-22 at 10.00.56 PM" width="1280" height="852"></img></p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/collector-c-narayana-reddy-visited-maheshwaram-residential-school/article-411</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 10:23:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/whatsapp-image-2026-04-22-at-10.01.06-pm.jpeg"                         length="112722"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాష్ట్ర  క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<div class="gmail_attr" dir="ltr">తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల ఎంపికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలియజేయడమైనది.</div>
<div class="gmail_attr" dir="ltr">ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్</div>
<div class="gmail_attr" dir="ltr">విద్యార్థినీ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా తేదీలు: 26.02.2026 నుండి 04.03.2026 వరకు <a href="http://tgss.telangana.gov.in/">tgss.telangana.gov.in</a>  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. మండల స్థాయి ఎంపికలు మరియు ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను.</div>
<div class="gmail_attr" dir="ltr">  </div>
<div class="gmail_attr" dir="ltr">ఎంపిక ప్రక్రియ</div>
<div class="gmail_attr" dir="ltr">మండల స్థాయి</div>
<div class="gmail_attr" dir="ltr"> తేదీలు: 13.03.2026 నుండి 17.03.2026 వరకు</div>
<div class="gmail_attr" dir="ltr"> మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించబడును</div>
<div class="gmail_attr" dir="ltr"> ఎంపిక తేదీల వివరాలకు సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను</div>
<div class="gmail_attr" dir="ltr"> మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులు</div>
<div class="gmail_attr" dir="ltr">జిల్లా స్థాయి</div>
<div class="gmail_attr" dir="ltr"> తేదీలు: 28.03.2026 నుండి 01.04.2026 వరకు</div>
<div class="gmail_attr" dir="ltr"> స్థలం:</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/invitation-of-applications-for-admissions-in-telangana-state-sports-schools/article-375"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/1000023208.jpg" alt=""></a><br /><div class="gmail_attr" dir="ltr">తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల ఎంపికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలియజేయడమైనది.</div>
<div class="gmail_attr" dir="ltr">ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్</div>
<div class="gmail_attr" dir="ltr">విద్యార్థినీ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా తేదీలు: 26.02.2026 నుండి 04.03.2026 వరకు <a href="http://tgss.telangana.gov.in/">tgss.telangana.gov.in</a> వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. మండల స్థాయి ఎంపికలు మరియు ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను.</div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr">ఎంపిక ప్రక్రియ</div>
<div class="gmail_attr" dir="ltr">మండల స్థాయి</div>
<div class="gmail_attr" dir="ltr"> తేదీలు: 13.03.2026 నుండి 17.03.2026 వరకు</div>
<div class="gmail_attr" dir="ltr"> మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించబడును</div>
<div class="gmail_attr" dir="ltr"> ఎంపిక తేదీల వివరాలకు సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను</div>
<div class="gmail_attr" dir="ltr"> మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులు</div>
<div class="gmail_attr" dir="ltr">జిల్లా స్థాయి</div>
<div class="gmail_attr" dir="ltr"> తేదీలు: 28.03.2026 నుండి 01.04.2026 వరకు</div>
<div class="gmail_attr" dir="ltr"> స్థలం: సరోజ్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఎల్.బి. నగర్</div>
<div class="gmail_attr" dir="ltr"> మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనవలెను</div>
<div class="gmail_attr" dir="ltr">రాష్ట్ర స్థాయి</div>
<div class="gmail_attr" dir="ltr"> తేదీలు: 27.04.2026 నుండి 01.05.2026 వరకు</div>
<div class="gmail_attr" dir="ltr"> జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులనే రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపబడును</div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr">అర్హతలు (నాలుగో తరగతి కొరకు)</div>
<div class="gmail_attr" dir="ltr"> వయస్సు: 8 నుండి 9 సంవత్సరాల మధ్య ఉండాలి</div>
<div class="gmail_attr" dir="ltr"> జనన తేది: 01.09.2017 నుండి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి</div>
<div class="gmail_attr" dir="ltr">అవసరమైన ధృవపత్రాలు</div>
<div class="gmail_attr" dir="ltr"> జనన ధృవీకరణ పత్రం (Birth Certificate)</div>
<div class="gmail_attr" dir="ltr"> ఆధార్ కార్డు</div>
<div class="gmail_attr" dir="ltr"> కుల ధృవీకరణ పత్రం</div>
<div class="gmail_attr" dir="ltr"> ప్రోగ్రెస్ కార్డు / స్కూల్ బోనాఫైడ్</div>
<div class="gmail_attr" dir="ltr"> పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు</div>
<div class="gmail_attr" dir="ltr">నిర్వహించు పరీక్షలు</div>
<div class="gmail_attr" dir="ltr"> ఎత్తు, బరువు కొలత</div>
<div class="gmail_attr" dir="ltr"> 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్</div>
<div class="gmail_attr" dir="ltr"> స్టాండింగ్ బ్రాడ్ జంప్</div>
<div class="gmail_attr" dir="ltr"> 800 మీటర్ల రన్</div>
<div class="gmail_attr" dir="ltr"> 6×10 మీటర్ల షటిల్ రన్</div>
<div class="gmail_attr" dir="ltr"> మెడిసిన్ బాల్ త్రో</div>
<div class="gmail_attr" dir="ltr"> వర్టికల్ జంప్</div>
<div class="gmail_attr" dir="ltr"> ఫ్లెక్సిబిలిటీ టెస్ట్</div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr">“తేదీ: 02-03-2026 నాడు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్., గారి చేతుల మీదుగా, శ్రీమతి ఎస్. స్వర్ణలత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, రంగారెడ్డి జిల్లా గారితో కలిసి, ఇతర జిల్లా అధికారుల సమక్షంలో, కోంగరకలాన్ లోని సమగ్ర కలెక్టరేట్ కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.”</div>
<div class="gmail_attr" dir="ltr"> </div>
<div class="gmail_attr" dir="ltr">శ్రీమతి ఎస్. స్వర్ణలత,</div>
<div class="gmail_attr" dir="ltr">జిల్లా యువజన &amp; క్రీడల అధికారి,</div>
<div class="gmail_attr" dir="ltr">రంగారెడ్డి జిల్లా. శ్రీ సి. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్.,</div>
<div class="gmail_attr" dir="ltr">జిల్లా కలెక్టర్ &amp; చైర్మన్,</div>
<div class="gmail_attr" dir="ltr">డిఎస్‌ఏ, రంగారెడ్డి జిల్లా.</div>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/invitation-of-applications-for-admissions-in-telangana-state-sports-schools/article-375</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/invitation-of-applications-for-admissions-in-telangana-state-sports-schools/article-375</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 21:03:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/1000023208.jpg"                         length="721983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p>కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు</p>
<p>కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.అనంతరం మీడియాతో అధ్యక్షుడు ఉబ్బ సురేష్ మాట్లాడుతూ... కాలనీవాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కాలనీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు,తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.<br />నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షుడు ఉబ్బ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిబండ శంకర్, ట్రెజరర్ మంత్రి ప్రభువు, ఉపాధ్యక్షులు కే. రామలింగారెడ్డి, పి.జంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/ravi-shankar-colony-welfare-association-new-working-committee-unanimously-elected/article-374"><img src="https://www.nagaranijam.com/media/400/2026-03/inshot_20260303_140253365.jpg" alt=""></a><br /><p>కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు</p>
<p>కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.అనంతరం మీడియాతో అధ్యక్షుడు ఉబ్బ సురేష్ మాట్లాడుతూ... కాలనీవాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కాలనీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు,తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.<br />నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షుడు ఉబ్బ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిబండ శంకర్, ట్రెజరర్ మంత్రి ప్రభువు, ఉపాధ్యక్షులు కే. రామలింగారెడ్డి, పి.జంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులు టి.రవీందర్ రెడ్డి, వి. శివకుమార్, కే.ఓం ప్రకాష్, వ్యవస్థాపక కార్యదర్శులు వి. అంజన్ కుమార్, పి. కిరణ్ కుమార్, కే.నరసింహ, సాంస్కృతిక కార్యదర్శులు పి. రాజశేఖర్, ఎస్.పురుషోత్తం, ఎం.వంశీ, సలహాదారులు ఎం. అశోక్, ఎం.శ్రీనివాస్, జె. ప్రసాద్, జి.రామలింగయ్య, కార్యనిర్వాహక సభ్యులు టి. ఉపేందర్, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎండి.ఖదీర్, జి.శ్రీనివాస్, జి. అజయ్ కుమార్, కే.శ్రీనివాస్, ఎన్.నరేందర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని నూతన కమిటీ పిలుపునిచ్చింది.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-03/inshot_20260303_140235687.jpg" alt="InShot_20260303_140235687" width="4096" height="2312"></img></p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/ravi-shankar-colony-welfare-association-new-working-committee-unanimously-elected/article-374</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/ravi-shankar-colony-welfare-association-new-working-committee-unanimously-elected/article-374</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 14:04:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-03/inshot_20260303_140253365.jpg"                         length="2378536"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి</title>
                                    <description><![CDATA[<p>మొయినాబాద్, ఫిబ్రవరి 25 (నగర నిజం): మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన తొలి చైర్మన్ గా ఎన్నికైన షాబాద్ సోనియా దర్శన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/v-narasimha-chari-state-general-secretary-of-the-congress-partys/article-368"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260225-wa0020.jpg" alt=""></a><br /><p>మొయినాబాద్, ఫిబ్రవరి 25 (నగర నిజం): మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన తొలి చైర్మన్ గా ఎన్నికైన షాబాద్ సోనియా దర్శన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>చేవెళ్ల</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/v-narasimha-chari-state-general-secretary-of-the-congress-partys/article-368</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/v-narasimha-chari-state-general-secretary-of-the-congress-partys/article-368</guid>
                <pubDate>Wed, 25 Feb 2026 09:53:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260225-wa0020.jpg"                         length="328792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు పూర్తి</title>
                                    <description><![CDATA[<p>అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి 21వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం, ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపగోని రాజు యాదవ్ వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ఏర్ల శ్రీకాంత్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/preparations-for-sri-mallikarjuna-swamy-ekavinsati-kalyana-mahotsav-are-complete/article-344"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img_20260214_222022.jpg" alt=""></a><br /><p>అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి 21వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం, ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపగోని రాజు యాదవ్ వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ఏర్ల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నార్లకొండ దేవేందర్ యాదవ్, కార్యదర్శి గాద్దుల సాయి యాదవ్, కోశాధికారి నార్లకొండ శ్రీకాంత్ యాదవ్, సలహాదారుడు గోపగోని నరేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కమిటీ సభ్యులు ఎండి హైదర్, కుమ్మరిశెట్టి శ్రీకాంత్, పగడాల ప్రవీణ్, కొత్త వెంకటేష్ యాదవ్, మల్లికార్జున స్వామి దేవాలయ ఫౌండర్ నోముల జగదీశ్వర్, ఆలయ పూజారి పెద్ద నరహరి శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/preparations-for-sri-mallikarjuna-swamy-ekavinsati-kalyana-mahotsav-are-complete/article-344</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/preparations-for-sri-mallikarjuna-swamy-ekavinsati-kalyana-mahotsav-are-complete/article-344</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 22:14:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img_20260214_222022.jpg"                         length="240952"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DURU YAKAIAH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి</title>
                                    <description><![CDATA[<p>బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధరావత్ జవహర్లాల్, వడిత్య దాసు నాయక్, రమావత్ చరణ్ నాయక్, వాంకుడోత్ రాజు నాయక్,జేవేందర్ నాయక్ తదితరులు కోరారు. వారు ఉదయం మునగనూరులో వాకింగ్ సమయములో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రేపు ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు కాబట్టి బంజారాల ప్రతి ఇంటా,నోటా సేవాలాల్ మహారాజ్ గారి మాట, పాట ఉండాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ గారు లేకపోతే ఈ జాతికి ఇంత జాగృతం వచ్చేది కాదన్నారు.బంజరా జాతి కొరకు ఎవరైతే శ్రమించారో, వారి శ్రమను గుర్తించి వారికి తగిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/tomorrow-every-home-of-the-banjara-brothers-should-have-a/article-342"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260214-wa0487.jpg" alt=""></a><br /><p>బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధరావత్ జవహర్లాల్, వడిత్య దాసు నాయక్, రమావత్ చరణ్ నాయక్, వాంకుడోత్ రాజు నాయక్,జేవేందర్ నాయక్ తదితరులు కోరారు. వారు ఉదయం మునగనూరులో వాకింగ్ సమయములో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రేపు ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు కాబట్టి బంజారాల ప్రతి ఇంటా,నోటా సేవాలాల్ మహారాజ్ గారి మాట, పాట ఉండాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ గారు లేకపోతే ఈ జాతికి ఇంత జాగృతం వచ్చేది కాదన్నారు.బంజరా జాతి కొరకు ఎవరైతే శ్రమించారో, వారి శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని, ప్రతి బంజారా సోదరులు తమ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజున జాతీయ సెలవు దినం ప్రకటించాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/tomorrow-every-home-of-the-banjara-brothers-should-have-a/article-342</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/tomorrow-every-home-of-the-banjara-brothers-should-have-a/article-342</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 16:47:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260214-wa0487.jpg"                         length="255504"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DURU YAKAIAH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హయత్ నగర్ మదర్ డెయిరీ ఉద్యోగి మరణం </title>
                                    <description><![CDATA[<p>హయత్ నగర్ మదర్ డెయిరీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగి తులసి బాల నరసింహ విధి నిర్వహణ విధి నిర్వహణలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని మదర్ డెయిరీ కార్యాలయం వద్ద ఉంచి నిరసనకు దిగారు.మరణించిన ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యజమాన్యం కుటుంబ సభ్యులకు 50 వేల పరిహారమిచ్చి అంతక్రియలకు అందజేశారు.బోర్డు సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని మదర్ డెయిరీ ఎం.డి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/hayat-nagar-mother-dairy-employee-dies/article-341"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260214-wa0454.jpg" alt=""></a><br /><p>హయత్ నగర్ మదర్ డెయిరీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగి తులసి బాల నరసింహ విధి నిర్వహణ విధి నిర్వహణలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని మదర్ డెయిరీ కార్యాలయం వద్ద ఉంచి నిరసనకు దిగారు.మరణించిన ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యజమాన్యం కుటుంబ సభ్యులకు 50 వేల పరిహారమిచ్చి అంతక్రియలకు అందజేశారు.బోర్డు సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని మదర్ డెయిరీ ఎం.డి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/hayat-nagar-mother-dairy-employee-dies/article-341</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/hayat-nagar-mother-dairy-employee-dies/article-341</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 15:00:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260214-wa0454.jpg"                         length="279448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DURU YAKAIAH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం</title>
                                    <description><![CDATA[<p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260202-wa0056.jpg" alt=""></a><br /><p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి చేరుకుని గాలింపు చేపట్టారు . ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహాలు దొరకకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మహేశ్వరం రెస్క్యూ టీం ఎంతోపాటు మహేశ్వరం కానిస్టేబుల్ శ్రీను చెరువు లోపలికి దిగి రిషి (6) బద్రీనాథ్ (8) మృతదేహాలను వెలికి తీశారు. దీంతో చెరువు సమీపంలోనే ఉన్న ఆ పిల్లల తల్లులు తమ కొడుకులు విగత జీవులుగా బయటకి రావడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లులకు ఒక్కొక్కరే కొడుకులు ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0055.jpg" alt="IMG-20260202-WA0055" width="1600" height="739"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 17:19:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0056.jpg"                         length="226579"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1717.jpg" alt="IMG-20251030-WA1717" width="1200" height="761" /><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1718.jpg" alt="IMG-20251030-WA1718" width="1200" height="576" /><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1738.jpg" alt="IMG-20251030-WA1738" width="1200" height="1200" />గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి</p>
<p>మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి</p>
<p>ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం </p>
<p>పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు</p>
<p>సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం</p>
<p>ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/img-20251030-wa1716.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1717.jpg" alt="IMG-20251030-WA1717" width="1280" height="761"></img><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1718.jpg" alt="IMG-20251030-WA1718" width="1280" height="576"></img><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1738.jpg" alt="IMG-20251030-WA1738" width="3120" height="4160"></img>గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి</p>
<p>మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి</p>
<p>ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం </p>
<p>పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు</p>
<p>సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం</p>
<p>ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తమ పోలీసులు కలిసి కుటుంబ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. పోలీసుల అమరత్వాన్ని కొనియాడుతూ అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతి,భద్రతల విషయంలో పోలిసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.</p>
<p>*రక్తదానం ప్రాణదానంతో సమానం*</p>
<p>రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో వారి ప్రాణాలు కాపాడటానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని దానాల కన్న ప్రాణదానం మిన్న అనే నినాదాన్ని పలు కళాశాలల విద్యార్థులు, యువకులు నిజం చేశారని చెప్పారు. విద్యార్థులు, యువకులు, పోలీసులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. రక్తదానం చేయడం వల్ల మనుషులను ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేయడంతో మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే రక్త నిల్వలు పడిపోయి ఆపదలో ఉన్నవారికి రక్తం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అందుకే రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వైద్యులు చెపుతున్నారని, కనీసం ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతామని చెప్పారు. రక్తం అందుబాటులో లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తే, ఆపదలో ఉన్నవారికి రక్తం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.</p>
<p> </p>
<p>*గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి*</p>
<p> </p>
<p>గంజాయి, డ్రగ్స్ కు యువత, విద్యార్థులు, దూరంగా ఉండాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి సూచించారు. సమయాన్ని వృధాగా చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులకు, యువతకు పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరంలో భాగస్వాములైన 200 మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతర రక్తదానం చేసిన విద్యార్థులకు, యువకులకు, సిబ్బందికి పోలీసులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, మధు, సత్యనారాయణ, నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విధ్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305</guid>
                <pubDate>Thu, 30 Oct 2025 17:16:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1716.jpg"                         length="69880"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title> లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడిన పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్</title>
                                    <description><![CDATA[<p>పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రేయస్ ఇంజనీరింగ్  కాలేజ్ సమీపంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు కొత్త మీటర్ల సేవా నంబర్లు విడుదల చేయడానికిగాను ప్రభు లాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది.లంచం మొత్తం రూ.6 వేల రూపాయలు ప్రభు లాల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/inshot_20251029_174733198.jpg" alt=""></a><br /><p>పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రేయస్ ఇంజనీరింగ్  కాలేజ్ సమీపంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు కొత్త మీటర్ల సేవా నంబర్లు విడుదల చేయడానికిగాను ప్రభు లాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది.లంచం మొత్తం రూ.6 వేల రూపాయలు ప్రభు లాల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఫిర్యాదులు చేయడానికి ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304</link>
                <guid>https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304</guid>
                <pubDate>Wed, 29 Oct 2025 17:48:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/inshot_20251029_174733198.jpg"                         length="1021023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు</title>
                                    <description><![CDATA[<p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/img-20251012-wa0923.jpg" alt=""></a><br /><p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</link>
                <guid>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 12:01:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/img-20251012-wa0923.jpg"                         length="34622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక</title>
                                    <description><![CDATA[<p>నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.<br />వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.<br />డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.<br />కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.49-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.51-pm.jpeg" alt="WhatsApp Image 2025-10-08 at 8.52.51 PM" width="1600" height="721"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/rds-mini-bunkate-hall-the-attractive-platform-for-all/article-301</guid>
                <pubDate>Thu, 09 Oct 2025 11:08:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/whatsapp-image-2025-10-08-at-8.52.49-pm.jpeg"                         length="126923"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        