<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/business/category-17" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>బిజినెస్  - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/17/rss</link>
                <description>బిజినెస్  RSS Feed</description>
                
                            <item>
                <title>P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award</title>
                                    <description><![CDATA[<p>Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony to be held on June 14 at The Park Hotel in Hyderabad, the organizers announced.He has been chosen under the category of Indian Iconic Renewable Energy Pioneer – 2025 in recognition of his efforts to promote and expand the use of renewable energy.Speaking on the occasion, Venkat Reddy said, “Receiving this award is truly an honor. It is a recognition</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm1.jpeg" alt=""></a><br /><p>Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony to be held on June 14 at The Park Hotel in Hyderabad, the organizers announced.He has been chosen under the category of Indian Iconic Renewable Energy Pioneer – 2025 in recognition of his efforts to promote and expand the use of renewable energy.Speaking on the occasion, Venkat Reddy said, “Receiving this award is truly an honor. It is a recognition of my journey in the industry and inspires me to continue with greater responsibility.”The organizers stated that the Indian Icon Awards are presented annually to individuals who demonstrate excellence and outstanding achievements across various sectors.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>నగర నిజం స్పెషల్స్ </category>
                                            <category>బిజినెస్ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257</guid>
                <pubDate>Wed, 11 Jun 2025 10:37:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm1.jpeg"                         length="145875"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ </title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు తెలిపారు.‘‘ఇండియన్‌ ఐకానిక్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ పయనీర్ - 2025’’ కేటగిరీలో ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు వెంకట్‌ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్పందించిన వెంకట్‌ రెడ్డి, ‘‘ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా పరిశ్రమలో సాగిన ప్రయాణానికి గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఇది మరింత బాధ్యతతో ముందుకెళ్లేందుకు ప్రోత్సాహమిస్తుంది’’ అని అన్నారు.పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/indian-icon-of-the-year-2025/article-256"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు తెలిపారు.‘‘ఇండియన్‌ ఐకానిక్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ పయనీర్ - 2025’’ కేటగిరీలో ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు వెంకట్‌ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్పందించిన వెంకట్‌ రెడ్డి, ‘‘ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా పరిశ్రమలో సాగిన ప్రయాణానికి గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఇది మరింత బాధ్యతతో ముందుకెళ్లేందుకు ప్రోత్సాహమిస్తుంది’’ అని అన్నారు.పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డులు ప్రతి ఏడాది ప్రదానం చేయడం ఆనవాయితీగా  కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>నగర నిజం స్పెషల్స్ </category>
                                            <category>బిజినెస్ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/indian-icon-of-the-year-2025/article-256</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/indian-icon-of-the-year-2025/article-256</guid>
                <pubDate>Wed, 11 Jun 2025 10:34:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm.jpeg"                         length="145875"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ &amp; అకాడమీ ప్రారంభం </title>
                                    <description><![CDATA[<p>కొత్తపేట్ డివిజన్ ఆర్కే పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీస్ సెలూన్ &amp; అకాడమీ మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి ఏర్పాటుచేసిన సెలూన్ &amp; అకాడమీ ప్రారంభోత్సవానికి బిజెపి సీనియర్ లీడర్ సామ రంగారెడ్డి, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అల్కాపురిలో లక్ష్మీస్ సెలూన్ &amp; అకాడమీ ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి మాట్లాడుతూ..బ్యూటీషియన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/business/laxmis-saloon-academy-started-in-arke-puram/article-89"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/inshot_20250508_200933419.jpg" alt=""></a><br /><p>కొత్తపేట్ డివిజన్ ఆర్కే పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీస్ సెలూన్ &amp; అకాడమీ మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి ఏర్పాటుచేసిన సెలూన్ &amp; అకాడమీ ప్రారంభోత్సవానికి బిజెపి సీనియర్ లీడర్ సామ రంగారెడ్డి, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అల్కాపురిలో లక్ష్మీస్ సెలూన్ &amp; అకాడమీ ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి మాట్లాడుతూ..బ్యూటీషియన్ రంగంలో తమకు 18 సంవత్సరాల అనుభవం ఉందని, ఆర్‌కె పురంలోని అల్కాపురి కాలనీలో తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు. హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్‌ కట్‌లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్‌మెంట్లు, ఎక్స్‌టెన్షన్‌లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై 30% తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు.9703986490 నెంబర్ లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/business/laxmis-saloon-academy-started-in-arke-puram/article-89</link>
                <guid>https://www.nagaranijam.com/business/laxmis-saloon-academy-started-in-arke-puram/article-89</guid>
                <pubDate>Thu, 08 May 2025 20:10:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250508_200933419.jpg"                         length="547092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ నూతన బ్రాండ్ ప్రచారం ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్: సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ తమ తాజా బ్రాండ్ ప్రచారణ  'ఫాంటసీ జరూరీ హై'ని ప్రారంభించింది. దీనిలో అత్యంత కీలకంగా ఒక ఉత్తేజకరమైన హిందీ కవిత ఉందని, దీనిని సినిమా రూపంలో అనువదించారని ఐటిసి లిమిటెడ్‌ ఫుడ్స్ డివిజన్‌లోని బిస్కెట్స్ అండ్ కేక్స్ క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హారిస్ షేర్ చెప్పారు. జాతీయ అవార్డు గెలుచుకున్న గేయ రచయిత నేపథ్య గాయకుడు స్వానంద్కిర్కిరే రాయగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠించిన ఈ కవిత శ్రోతలను రోజువారీ జీవితంలోని దినచర్య నుండి ఫాంటసీ యొక్క అపరిమిత అవకాశాలకు విచిత్రమైన , ప్రతిబింబించే ప్రయాణంలో తీసుకెళుతుందన్నారు.బ్రాండ్ యొక్క ప్రతిపాదన "హర్ దిల్ కీ ఫాంటసీ"కి అనుగుణంగా, సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ, ప్రజలు ఊహించే, తప్పించుకునే మరియు వ్యక్తీకరించే అనంతమైన మార్గాలను పెద్ద మరియు చిన్న క్షణాలతో వేడుక జరుపుకుంటూనే ఉంది. ట్రాఫిక్ జామ్‌ల నుండి గ్రహాంతర యుద్ధాల వరకు, ఆఫీసు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/business/sunfest-dark-fantasy-new-brand-campaign-discovery/article-88"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250508-wa1789.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్: సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ తమ తాజా బ్రాండ్ ప్రచారణ  'ఫాంటసీ జరూరీ హై'ని ప్రారంభించింది. దీనిలో అత్యంత కీలకంగా ఒక ఉత్తేజకరమైన హిందీ కవిత ఉందని, దీనిని సినిమా రూపంలో అనువదించారని ఐటిసి లిమిటెడ్‌ ఫుడ్స్ డివిజన్‌లోని బిస్కెట్స్ అండ్ కేక్స్ క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హారిస్ షేర్ చెప్పారు. జాతీయ అవార్డు గెలుచుకున్న గేయ రచయిత నేపథ్య గాయకుడు స్వానంద్కిర్కిరే రాయగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠించిన ఈ కవిత శ్రోతలను రోజువారీ జీవితంలోని దినచర్య నుండి ఫాంటసీ యొక్క అపరిమిత అవకాశాలకు విచిత్రమైన , ప్రతిబింబించే ప్రయాణంలో తీసుకెళుతుందన్నారు.బ్రాండ్ యొక్క ప్రతిపాదన "హర్ దిల్ కీ ఫాంటసీ"కి అనుగుణంగా, సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ, ప్రజలు ఊహించే, తప్పించుకునే మరియు వ్యక్తీకరించే అనంతమైన మార్గాలను పెద్ద మరియు చిన్న క్షణాలతో వేడుక జరుపుకుంటూనే ఉంది. ట్రాఫిక్ జామ్‌ల నుండి గ్రహాంతర యుద్ధాల వరకు, ఆఫీసు దినచర్యల నుండి అద్భుత కథల పరివర్తనల వరకు, ఈ చిత్రం ఊహ యొక్క లెక్కలేనన్ని అవతారాలను ఒడిసి పడుతుందన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/business/sunfest-dark-fantasy-new-brand-campaign-discovery/article-88</link>
                <guid>https://www.nagaranijam.com/business/sunfest-dark-fantasy-new-brand-campaign-discovery/article-88</guid>
                <pubDate>Thu, 08 May 2025 19:44:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250508-wa1789.jpg"                         length="79848"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కర్మన్ ఘాట్ లో   ఘనంగా సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్, అంజలి మేకప్ అకాడమీ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>కర్మన్ ఘాట్ డివిజన్ పరిధి భూపేష్ గుప్తా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్ &amp; అంజలి మేకప్ అకాడమీ ప్రారంభోత్సవం  గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్ ఏర్పాటు చేసిన సెలూన్ &amp; అకాడమీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్ లో పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్మన్ ఘాట్ లో షాపు ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు.  నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువాలు కప్పి సన్మానించారు.. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్..బ్యూటీషియన్ రంగంలో తమకు అపార అనుభవం ఉందని, భూపేష్ గుప్తా నగర్ లో  తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్త్రీ, పురుషులకు ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు.  హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్‌ కట్‌లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్‌మెంట్లు, ఎక్స్‌టెన్షన్‌లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.  ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, నారగోని నారగోని శ్రీనివాస్ యాదవ్, చందు, సురేష్, శ్రీధర్, జంగన్న, భాను, వెంకటేష్, బిషప్ ప్రేమ్ రాజ్, పాస్టర్లు డేవిడ్, ఆంధ్రయ్య, సుధాకర్, డేనియల్, రాజేష్, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/business/start-of-sissers-talk-salon-in-the-karman-ghat/article-87"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/inshot_20250508_193231725.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250508_193231725.jpg" alt="InShot_20250508_193231725" width="1920" height="1079"></img><img src="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250508_193231725.jpg" alt="InShot_20250508_193231725" width="1920" height="1079"></img></p>]]></content:encoded>
                
                                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/business/start-of-sissers-talk-salon-in-the-karman-ghat/article-87</link>
                <guid>https://www.nagaranijam.com/business/start-of-sissers-talk-salon-in-the-karman-ghat/article-87</guid>
                <pubDate>Thu, 08 May 2025 19:29:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250508_193231725.jpg"                         length="370761"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కియా ఇండియాలో కొత్తగా &quot;కారెన్స్ క్లావిస్&quot; ఆవిష్కరణ </title>
                                    <description><![CDATA[<p>న్యూఢిల్లీ, మే 8: ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా తన కారెన్స్ పోర్ట్‌ఫోలియోలోకి “కారెన్స్ క్లావిస్” అనే కొత్త తరం రిక్రియేషనల్ వెహికల్‌ను (RV) విడుదల చేసింది. ఇది MPV మరియు SUVల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ, పెద్ద, ఆధునిక కుటుంబాల అవసరాలకు తగ్గట్లు రూపొందించబడింది.“క్లావిస్” అనే పేరు లాటిన్ పదబంధమైన <em>Clavis Aurea</em> నుంచి వచ్చింది. దీని అర్థం “గోల్డెన్ కీ”. కుటుంబ సాహసాలను సూచించే ఈ వాహనం, స్పేస్, డిజైన్, సాంకేతికత, భద్రత వంటి అంశాలలో విలక్షణతను కలిగి ఉంది. వినూత్నతను ప్రతిబింబించే ఈ వాహనం 6 మరియు 7 సీట్ల ఆప్షన్లలో లభించనుంది.ఈ వాహనంలో సెక్టార్‌లోనే ఉత్తమమైన 67.62 సెం.మీ డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, 64 రంగుల అంబియంట్ లైటింగ్, బోస్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 20 అడ్వాన్స్డ్ ADAS</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/business/the-innovation-of-the-newly-carans-carrence-in-kia-india/article-85"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/6.jpg" alt=""></a><br /><p>న్యూఢిల్లీ, మే 8: ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా తన కారెన్స్ పోర్ట్‌ఫోలియోలోకి “కారెన్స్ క్లావిస్” అనే కొత్త తరం రిక్రియేషనల్ వెహికల్‌ను (RV) విడుదల చేసింది. ఇది MPV మరియు SUVల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ, పెద్ద, ఆధునిక కుటుంబాల అవసరాలకు తగ్గట్లు రూపొందించబడింది.“క్లావిస్” అనే పేరు లాటిన్ పదబంధమైన <em>Clavis Aurea</em> నుంచి వచ్చింది. దీని అర్థం “గోల్డెన్ కీ”. కుటుంబ సాహసాలను సూచించే ఈ వాహనం, స్పేస్, డిజైన్, సాంకేతికత, భద్రత వంటి అంశాలలో విలక్షణతను కలిగి ఉంది. వినూత్నతను ప్రతిబింబించే ఈ వాహనం 6 మరియు 7 సీట్ల ఆప్షన్లలో లభించనుంది.ఈ వాహనంలో సెక్టార్‌లోనే ఉత్తమమైన 67.62 సెం.మీ డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, 64 రంగుల అంబియంట్ లైటింగ్, బోస్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 20 అడ్వాన్స్డ్ ADAS ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.</p>
<p>కారెన్స్ క్లావిస్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో లభించనుంది – స్మార్ట్‌స్ట్రీమ్ G1.5 పెట్రోల్, G1.5 టర్బో-జీడీఐ పెట్రోల్, D1.5 డీజిల్. వీటిలో టర్బో ఇంజిన్‌కు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికగా ఉంది.ఈ వాహనాన్ని కస్టమర్లు కియా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో చూసేందుకు, అలాగే ఈరోజు అర్థరాత్రి నుంచి <a href="https://www.kiaindia.com/in">www.kiaindia.com/in</a> వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది.</p>
<p><strong>కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ ఉ లీ వ్యాఖ్య:</strong><br />“కారెన్స్ క్లావిస్ మా ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. వినూత్న డిజైన్, సాంకేతికతతో భారతీయ కుటుంబాల అభిలాషలకు తగ్గ వాహనాన్ని తీసుకువస్తున్నాం” అని తెలిపారు.ఈ కొత్త క్లావిస్ వాహనం కియాకు భారత్‌లోని ఫ్యామిలీ కార్ల విభాగంలో మరింత బలాన్ని చేకూర్చనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/business/the-innovation-of-the-newly-carans-carrence-in-kia-india/article-85</link>
                <guid>https://www.nagaranijam.com/business/the-innovation-of-the-newly-carans-carrence-in-kia-india/article-85</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:46:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/6.jpg"                         length="1482015"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం</title>
                                    <description><![CDATA[<p>ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు</p>
<p>కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం</p>
<p>5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం</p>
<p>గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు</p>
<p>అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు</p>
<p>అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/5.jpg" alt=""></a><br /><p>ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు</p>
<p>కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం</p>
<p>5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం</p>
<p>గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు</p>
<p>అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు</p>
<p>అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.  <br />2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే HNSSను కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో HNSSకు పట్టిన గ్రహణం తొలిగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.</p>
<p>2014 – 2019 మధ్య కాలంలో :</p>
<p>2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా MBC, PBCకి నీరు విడుదల చేశారు. </p>
<p>ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి :</p>
<p>HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా... కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.</p>
<p>మొత్తం రూ.3,873 కోట్లతో పనులు :</p>
<p>హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, PBC నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. </p>
<p>HNSS ప్రాజెక్టు లక్ష్యం :</p>
<p>ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనుల రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84</link>
                <guid>https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:40:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/5.jpg"                         length="43275"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు</title>
                                    <description><![CDATA[<p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/41.jpg" alt=""></a><br /><p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు<br />దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</link>
                <guid>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:29:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/41.jpg"                         length="236454"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్ </title>
                                    <description><![CDATA[<p>పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/pakistan/article-81"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/21.jpg" alt=""></a><br /><p>పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/pakistan/article-81</link>
                <guid>https://www.nagaranijam.com/international/pakistan/article-81</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:07:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/21.jpg"                         length="1302253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        