<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/district-news/category-13" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>జిల్లా వార్తలు - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/13/rss</link>
                <description>జిల్లా వార్తలు RSS Feed</description>
                
                            <item>
                <title>హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/1212.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/wHUtpsyfqic" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>సికింద్రాబాద్</category>
                                            <category>చేవెళ్ల</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>కల్వకుర్తి</category>
                                            <category>షాద్‌నగర్</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                            <category>మహేశ్వరం</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                            <category>సెర్లింగంపల్లి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</link>
                <guid>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</guid>
                <pubDate>Wed, 21 May 2025 11:09:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/1212.jpg"                         length="293524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి</title>
                                    <description><![CDATA[<p>' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి '</p>
<p>రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం</p>
<p>రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి</p>
<p>ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య</p>
<p>ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రైతు సంక్షేమమే రైతు సేవా సహకార సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. శనివారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం యొక్క పాలకవర్గ సమావేశం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఇట్టి సమావేశంలో 11 మందిని నూతన సభ్యులుగా చేర్చుకున్నారు. 9 మంది రైతులకు రూ.1 కోటి 25 లక్షల రూపాయలు అప్పులు మంజూరు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం, త్రైమాసిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250517-wa0262.jpg" alt=""></a><br /><p>' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి '</p>
<p>రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం</p>
<p>రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి</p>
<p>ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య</p>
<p>ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రైతు సంక్షేమమే రైతు సేవా సహకార సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. శనివారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం యొక్క పాలకవర్గ సమావేశం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఇట్టి సమావేశంలో 11 మందిని నూతన సభ్యులుగా చేర్చుకున్నారు. 9 మంది రైతులకు రూ.1 కోటి 25 లక్షల రూపాయలు అప్పులు మంజూరు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం, త్రైమాసిక జమ ఖర్చులు లెక్కలు ఆమోదించారు. సంఘం 2025 - 26 ఆర్థిక సంవత్సరం అనంతరం సంఘ సభ్యుల సంక్షేమం కొరకు ఇతర అభివృధి కార్యక్రమాలు చేయుటకు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ... రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతు సేవా సహకార సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. రైతుల ఆర్థికాభిృద్దే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు సహకార సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు జిల్లా మాజీ చైర్మన్, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి, సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సంఘం డైరెక్టర్లు కొండ్రు స్వప్న శ్రీనివాస్, జక్క కృష్ణారెడ్డి, చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవ రెడ్డి, నర్సింగ్ రావు, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, సామ సత్యనారాయణ రెడ్డి, సీఈవో వై.రాందాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193</guid>
                <pubDate>Sat, 17 May 2025 19:44:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250517-wa0262.jpg"                         length="91773"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్</p>
<p>యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు సాగునీటిని ఆదా చేయడం పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు. వి సౌమ్య,పరశురాం, సంతోషి, లావణ్య,జి సాయిరాం,మణికంఠ, ఎస్ సౌమ్య, వై రోహిణి,వ్యవసాయ శాఖ అధికారులు అర్చన, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారిని ఎస్ తేజస్విని, పంచాయతీ కార్యదర్శి స్వరూప,రైతులు,బి శ్రీనివాస్, పద్మారావు, గుంటి రమేష్, వెంకట్ రామిరెడ్డి, చీర్ల రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/scientists-program-in-many-villages/article-98"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250509-wa1173.jpg" alt=""></a><br /><p>మేడ్చల్</p>
<p>యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు సాగునీటిని ఆదా చేయడం పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు. వి సౌమ్య,పరశురాం, సంతోషి, లావణ్య,జి సాయిరాం,మణికంఠ, ఎస్ సౌమ్య, వై రోహిణి,వ్యవసాయ శాఖ అధికారులు అర్చన, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారిని ఎస్ తేజస్విని, పంచాయతీ కార్యదర్శి స్వరూప,రైతులు,బి శ్రీనివాస్, పద్మారావు, గుంటి రమేష్, వెంకట్ రామిరెడ్డి, చీర్ల రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/scientists-program-in-many-villages/article-98</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/scientists-program-in-many-villages/article-98</guid>
                <pubDate>Fri, 09 May 2025 13:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250509-wa1173.jpg"                         length="96680"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title> అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2025-05/img_20250503_140751.jpg" alt="IMG_20250503_140751" width="1200" height="1200" />పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయిందని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించబడుతుండడం, వాటిపై అధికారులు మౌనమే మేనిఫెస్టోగా నిలిపినట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.కంటికి కనిపించేలా కుంట్లూర్ ప్రాంతంలో ఒక షెడ్డు నిర్మాణం జరుగుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న  ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు, అధికారుల నిర్లక్ష్యమే ఈ అక్రమాలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌, టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇకనైనా ప్రభుత్వం కలుగజేసి, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటేనే మున్సిపాలిటీ పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80/article-97"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/inshot_20250509_122238578.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-05/img_20250503_140751.jpg" alt="IMG_20250503_140751" width="3264" height="1472"></img>పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయిందని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించబడుతుండడం, వాటిపై అధికారులు మౌనమే మేనిఫెస్టోగా నిలిపినట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.కంటికి కనిపించేలా కుంట్లూర్ ప్రాంతంలో ఒక షెడ్డు నిర్మాణం జరుగుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న  ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు, అధికారుల నిర్లక్ష్యమే ఈ అక్రమాలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌, టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇకనైనా ప్రభుత్వం కలుగజేసి, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటేనే మున్సిపాలిటీ పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80/article-97</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80/article-97</guid>
                <pubDate>Fri, 09 May 2025 12:23:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250509_122238578.jpg"                         length="2590049"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ మండల పరిధిలోని నూతన్ కల్ గ్రామంలో గత వారం రోజుల క్రితం మూడవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేసి అందులో ఉన్న మురికిని ఎత్తి పైన కుప్పలుగా పోశారు ఆ కుప్పలు ఎత్తడానికి నిర్లక్ష్యం వహిస్తూ వారం రోజులుగా ఆ దారి గుండా నడుస్తున్నటువంటి పాదాచారులకు తీవ్ర ఇబ్బంది దుర్వాసన వస్తుందని తెలిపారు ఇట్టి విషయంపై పంచాయతీ సిబ్బంది కి తెలుపగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ పనిచేయడం లేదని తెలిపారు ఈ గ్రామంలో పరిస్థితులు ఎప్పుడు ఇంతే ట్రాక్టర్ బాగుంటే డీజిల్ ఉండదు డీజిల్ ఉంటే ట్రాక్టర్ బాగుండదు మరి ఈ సమస్యలు తీరేది ఎలాగో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి ఎంపిఓ సునీత తక్షణమే చర్యలు తీసుకొని ప్రజా సమస్యలను తీర్చాలని వార్డు ప్రజలు కోరుతున్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/why-neglect-of-lifting-garbage-heaps/article-96"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250509-wa1018.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ మండల పరిధిలోని నూతన్ కల్ గ్రామంలో గత వారం రోజుల క్రితం మూడవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేసి అందులో ఉన్న మురికిని ఎత్తి పైన కుప్పలుగా పోశారు ఆ కుప్పలు ఎత్తడానికి నిర్లక్ష్యం వహిస్తూ వారం రోజులుగా ఆ దారి గుండా నడుస్తున్నటువంటి పాదాచారులకు తీవ్ర ఇబ్బంది దుర్వాసన వస్తుందని తెలిపారు ఇట్టి విషయంపై పంచాయతీ సిబ్బంది కి తెలుపగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ పనిచేయడం లేదని తెలిపారు ఈ గ్రామంలో పరిస్థితులు ఎప్పుడు ఇంతే ట్రాక్టర్ బాగుంటే డీజిల్ ఉండదు డీజిల్ ఉంటే ట్రాక్టర్ బాగుండదు మరి ఈ సమస్యలు తీరేది ఎలాగో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి ఎంపిఓ సునీత తక్షణమే చర్యలు తీసుకొని ప్రజా సమస్యలను తీర్చాలని వార్డు ప్రజలు కోరుతున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/why-neglect-of-lifting-garbage-heaps/article-96</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/why-neglect-of-lifting-garbage-heaps/article-96</guid>
                <pubDate>Fri, 09 May 2025 11:41:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250509-wa1018.jpg"                         length="140502"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ ప్రస్తుతం మేడ్చల్ ఏసిపి,గా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరెడ్డి డిజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఏ.సి.పి స్థానంలోసిద్దిపేట్ సిసిఆర్బీ లో పనిచేస్తున్న సిహెచ్ శంకర్ రెడ్డి మేడ్చల్ ఏసిపి గా రానున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/medchal-acp-srinivas-reddy-transfer/article-93"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250509-wa0181.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ ప్రస్తుతం మేడ్చల్ ఏసిపి,గా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరెడ్డి డిజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఏ.సి.పి స్థానంలోసిద్దిపేట్ సిసిఆర్బీ లో పనిచేస్తున్న సిహెచ్ శంకర్ రెడ్డి మేడ్చల్ ఏసిపి గా రానున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/medchal-acp-srinivas-reddy-transfer/article-93</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/medchal-acp-srinivas-reddy-transfer/article-93</guid>
                <pubDate>Fri, 09 May 2025 10:47:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250509-wa0181.jpg"                         length="42796"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత </title>
                                    <description><![CDATA[<p>రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ   మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. గురువారం నాడు తెలంగాణ ప్రజా భవన్ లో నిర్వహించిన 2025-26 ఆర్థిక సంవత్సర బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను, వార్షిక ప్రణాళికలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి మంత్రి ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గత 2024 - 25 ఆర్థిక సంవత్సరం నాటికి 15,571 సంఘాలకు 850 కోట్ల 42 లక్షల టార్గెట్ కు  959 కోట్ల 18 లక్షల అందజేశారు. దీని 112% శతం చేదించినందుకు అవార్డు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారులు, అడిషనల్ డి ఆర్ డి ఓ సూర్యారావు,డిపిఎం బాలరాజు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/drdeddsrilathalatha-who-received-the-best-award-at-the-state-level/article-92"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/10.jpg" alt=""></a><br /><p>రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ   మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. గురువారం నాడు తెలంగాణ ప్రజా భవన్ లో నిర్వహించిన 2025-26 ఆర్థిక సంవత్సర బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను, వార్షిక ప్రణాళికలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి మంత్రి ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గత 2024 - 25 ఆర్థిక సంవత్సరం నాటికి 15,571 సంఘాలకు 850 కోట్ల 42 లక్షల టార్గెట్ కు  959 కోట్ల 18 లక్షల అందజేశారు. దీని 112% శతం చేదించినందుకు అవార్డు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారులు, అడిషనల్ డి ఆర్ డి ఓ సూర్యారావు,డిపిఎం బాలరాజు, ఏపీఎంలు సత్యనారాయణ, యాదగిరి, జిల్లా సమైక్య కార్యదర్శి కవిత, సిసి వినోద్ , అధికారులు,తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/drdeddsrilathalatha-who-received-the-best-award-at-the-state-level/article-92</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/drdeddsrilathalatha-who-received-the-best-award-at-the-state-level/article-92</guid>
                <pubDate>Fri, 09 May 2025 09:56:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/10.jpg"                         length="460734"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత </title>
                                    <description><![CDATA[<p>మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక  కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు  పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం అంజలి రెసిడెన్సి లో నుండి వెళ్తున్న ట్రంక్ లైన్ పనులకు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ముందుకు కొనసాగించాలని, కొనసాగుతున్న పనులలో సరైన లెవెల్స్ పాటిస్తూ పైప్లైన్ వేస్తున్నారని ఎక్కడైనా సమస్య వస్తే ప్రతినిత్యం స్వయంగా తానే పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు.పక్కన వెంచర్ కు సంబంధించిన డెవలపర్స్ వారితో మీ అందరి ముందే మాట్లాడడం జరిగిందని ఇంకా మిగతా లైన్లోకి సంబంధించిన పైపులైను తప్పకుండా వెంచర్ల నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు.. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఉపేక్షించేది లేదని హైడ్రా మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/we-will-develop-not-words-that-are-not-our-goal/article-86"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/whatsapp-image-2025-05-08-at-2.59.02-pm.jpeg" alt=""></a><br /><p>మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక  కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు  పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం అంజలి రెసిడెన్సి లో నుండి వెళ్తున్న ట్రంక్ లైన్ పనులకు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ముందుకు కొనసాగించాలని, కొనసాగుతున్న పనులలో సరైన లెవెల్స్ పాటిస్తూ పైప్లైన్ వేస్తున్నారని ఎక్కడైనా సమస్య వస్తే ప్రతినిత్యం స్వయంగా తానే పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు.పక్కన వెంచర్ కు సంబంధించిన డెవలపర్స్ వారితో మీ అందరి ముందే మాట్లాడడం జరిగిందని ఇంకా మిగతా లైన్లోకి సంబంధించిన పైపులైను తప్పకుండా వెంచర్ల నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు.. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఉపేక్షించేది లేదని హైడ్రా మరియు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని మళ్లీ ఫిర్యాదు చేసి ప్రభుత్వ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సోమనాథ్,N.రవీందర్ రెడ్డి,సుధాకర్ గౌడ్,మురళి, అమరేందర్ రెడ్డి,శంకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు,శ్రీహరి, కృష్ణ మోహన్, గోవర్ధన్ చారి,ఓంకార్ చారి,రామారావు మరియు బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>సినిమా </category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/we-will-develop-not-words-that-are-not-our-goal/article-86</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/we-will-develop-not-words-that-are-not-our-goal/article-86</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:54:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/whatsapp-image-2025-05-08-at-2.59.02-pm.jpeg"                         length="1079306"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు</title>
                                    <description><![CDATA[<p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/41.jpg" alt=""></a><br /><p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు<br />దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</link>
                <guid>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:29:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/41.jpg"                         length="236454"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సిలో మార్కుల ప్రభంజనం lotus lap  school</title>
                                    <description><![CDATA[<p> సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సి లో మార్కుల ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్ల  క్రితం స్థాపించిన లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ లో ఎస్ఎస్సి ఫలితాల్లో   వేలాదిమంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఆ విద్యార్థులు ప్రపంచ దేశాలలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు గర్వపడుతూ 2024- 25 సంవత్సరంకు గాను 10వ తరగతిలో విద్యార్థిని శ్రీజా రెడ్డి 594 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది.  అదే విధంగా ఎస్. లక్ష్మీ భవాని 587 మార్కులు, ఎస్. సాస్య  583 మార్కులు, ఎ. జాహ్నవి  581, ఆర్. అక్షయ 580 మార్కులు, జి గాయత్రి దేవి 560 మార్కులు సాధించారు. పాఠశాలకు 100%  ఉత్తీర్ణత లభించింది. ఈ సందర్భంగా  పాఠశాల ఫౌండర్ చైర్మన్  కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైన 594 మార్కులు సాధించిన విద్యార్థిని శ్రీజా రెడ్డికి అదే స్థాయిలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. <br />గత 25 ఏళ్ల నుండి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్, కర్మన్ ఘాట్, బడంగ్పేట్  బ్రాంచిలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలు కలిగినటువంటి విద్యను బోధిస్తూ, సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని సూచించడానికి టెక్నాలజీకి అనుగుణంగా ఉత్తమమైన శిక్షణ అందిస్తూ వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. <br />అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ కడారి మాధవి మాట్లాడుతూ ఈ ఫలితాలు ఈ విధంగా రావడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి  మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. ఉత్తీర్ణత  సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. తదనంతరం అకాడమిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ  2024- 25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించినందుకు  శ్రీజా రెడ్డికి అభినందనలు తెలిపారు. మిగతా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అంకితభావంతో విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. తర్వాత <br /> విద్యార్థిని శ్రీజ రెడ్డి  మాట్లాడుతూ తనను మా తల్లిదండ్రులు ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పాఠశాలలో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివించినందుకు గాను ఈ ఉత్తమమైనటువంటి ఫలితం నాకు లభించిందని భవిష్యత్తుకు నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహకరించిందని పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ లో ఎంసెట్లో మంచి మార్కులు సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాలనేదే తన అభిలాష అని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/saroornagar-hooda-complex-lotus-lap-public-school-ssc-results/article-78"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250507-wa2429(1).jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/kahoVzKmo4w" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p><br />స్టేట్ మూడవ ర్యాంక్ సాధించిన విద్యార్థిని జి. శ్రీజ రెడ్డి<br /><br />#lotus lap public school <br />#saroor nagar <br />#ssc results<br />#10 th results<img src="https://www.nagaranijam.com/media/2025-05/img-20250507-wa2434(1).jpg" alt="IMG-20250507-WA2434(1)" width="2560" height="1824"></img></p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/saroornagar-hooda-complex-lotus-lap-public-school-ssc-results/article-78</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/saroornagar-hooda-complex-lotus-lap-public-school-ssc-results/article-78</guid>
                <pubDate>Thu, 08 May 2025 12:47:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250507-wa2429%281%29.jpg"                         length="610733"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>హయత్ నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు డా. పి. సురేష్ బాబు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరానికి మొత్తం 840 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయని వెల్లడించారు: బీఏ (ఇంగ్లీష్ మీడియం) – 120, బీఏ (తెలుగు మీడియం) – 120, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) – 240, బీబీఏ – 60, బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) – 180, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) – 120.కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నాక్, ఐఎస్‌ఓ గుర్తింపులతో కళాశాల రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ స్థానంలో ఉందని తెలిపారు. కళాశాలలో ఉత్తమ గ్రంథాలయం, క్రీడల శిక్షణ, ఎన్‌సీసీ (నేవీ) శిక్షణ కూడా లభిస్తుందని, ప్రతి సంవత్సరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/-draft--add-your-title/article-68"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250507-wa1995.jpg" alt=""></a><br /><p>హయత్ నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు డా. పి. సురేష్ బాబు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరానికి మొత్తం 840 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయని వెల్లడించారు: బీఏ (ఇంగ్లీష్ మీడియం) – 120, బీఏ (తెలుగు మీడియం) – 120, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) – 240, బీబీఏ – 60, బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) – 180, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) – 120.కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నాక్, ఐఎస్‌ఓ గుర్తింపులతో కళాశాల రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ స్థానంలో ఉందని తెలిపారు. కళాశాలలో ఉత్తమ గ్రంథాలయం, క్రీడల శిక్షణ, ఎన్‌సీసీ (నేవీ) శిక్షణ కూడా లభిస్తుందని, ప్రతి సంవత్సరం విద్యార్థులు రాష్ట్రపతి పరేడులో పాల్గొంటారని వెల్లడించారు.నిరుపేద విద్యార్థులకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం కూడా సమీపంలో ఉందని తెలిపారు.దోస్త్ వెబ్‌సైట్ (<a href="https://dost.cgg.gov.in">https://dost.cgg.gov.in</a>) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, కళాశాల కోడ్ 2037 అని తెలిపారు. వెబ్ ఆప్షన్ సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ మే 3 నుండి మే 21, 2025 వరకు కొనసాగుతుందని, అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలకు దోస్త్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహను 99489 85954 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/-draft--add-your-title/article-68</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/-draft--add-your-title/article-68</guid>
                <pubDate>Wed, 07 May 2025 18:55:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250507-wa1995.jpg"                         length="87851"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో అవగాహన</title>
                                    <description><![CDATA[<p>బండరావిరాల గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగా రెడ్డి జిల్లా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయం లో వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది. పంటల్లో రసాయనాల యాజమాన్యం, పురుగు, తెగుళ్ల యాజమాన్యం, నేల సారం పెంచే విధానాలు, పంట మార్పిడి యొక్క ప్రయోజనాలు, సాగు నీటి యాజమాన్యం మరియు పర్యావరణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డా. కె కవిత, ప్రధాన శాస్త్రవేత్త మరియు డా. ఎన్ జెమీమా శాస్త్రవేత్త, సస్యరక్షణ అవశేషాల విభాగము, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాయం, రాజేంద్రనగర్ వివరించడం జరిగింది.<br />రైతులు ఈ కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొని వారు సాగులో ఎదుర్కుంటున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. రైతులకు వరి వంగడాలు, వాటి లభ్యత గురించి ఎస్ పల్లవి, విస్తరణ శాస్త్రవేత్త వివరించారు. వ్యవసాయం లోని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్వవిద్యాల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/district-news/awareness-of-scientists-in-the-farmers-mongoose/article-64"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250507-wa1357.jpg" alt=""></a><br /><p>బండరావిరాల గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగా రెడ్డి జిల్లా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయం లో వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది. పంటల్లో రసాయనాల యాజమాన్యం, పురుగు, తెగుళ్ల యాజమాన్యం, నేల సారం పెంచే విధానాలు, పంట మార్పిడి యొక్క ప్రయోజనాలు, సాగు నీటి యాజమాన్యం మరియు పర్యావరణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డా. కె కవిత, ప్రధాన శాస్త్రవేత్త మరియు డా. ఎన్ జెమీమా శాస్త్రవేత్త, సస్యరక్షణ అవశేషాల విభాగము, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాయం, రాజేంద్రనగర్ వివరించడం జరిగింది.<br />రైతులు ఈ కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొని వారు సాగులో ఎదుర్కుంటున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. రైతులకు వరి వంగడాలు, వాటి లభ్యత గురించి ఎస్ పల్లవి, విస్తరణ శాస్త్రవేత్త వివరించారు. వ్యవసాయం లోని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్వవిద్యాల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ పల్లవి, మండల వ్యవసాయ అధికారి, రఘుపతి, వ్యవసాయవిస్తరణ అధికారి, మధు సూదనా చారి, మండల పంచాయత్ అధికారి, నవనీత పంచాయత్ కార్యదర్శి, మేధ, వ్యవసాయ విద్యార్థి మరియు బందిరావిరాల గ్రామ రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                    

                <link>https://www.nagaranijam.com/district-news/awareness-of-scientists-in-the-farmers-mongoose/article-64</link>
                <guid>https://www.nagaranijam.com/district-news/awareness-of-scientists-in-the-farmers-mongoose/article-64</guid>
                <pubDate>Wed, 07 May 2025 13:08:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250507-wa1357.jpg"                         length="1652047"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        