<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/crime/category-12" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>క్రైమ్ - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/12/rss</link>
                <description>క్రైమ్ RSS Feed</description>
                
                            <item>
                <title>రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!</title>
                                    <description><![CDATA[<h5><strong style="color:rgb(224,62,45);">  మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...</strong></h5>
<h5><strong style="color:rgb(224,62,45);">  * డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం</strong></h5>
<p><strong style="color:rgb(224,62,45);">  <em> రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!      </em></strong></p>
<p><strong style="color:rgb(224,62,45);">* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>  * మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.</strong></span></p>
<p>మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రూ.38 లక్షల సొత్తు సీజ్..</strong></span></p>
<p>విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399"><img src="https://www.nagaranijam.com/media/400/2026-04/img-20260404-wa0199.jpg" alt=""></a><br /><h5><strong style="color:rgb(224,62,45);"> మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...</strong></h5>
<h5><strong style="color:rgb(224,62,45);"> * డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం</strong></h5>
<p><strong style="color:rgb(224,62,45);"> <em> రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!      </em></strong></p>
<p><strong style="color:rgb(224,62,45);">* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong> * మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.</strong></span></p>
<p>మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రూ.38 లక్షల సొత్తు సీజ్..</strong></span></p>
<p>విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న మేడ్చల్ ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ 6 సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఏపీ 39 వీఈ 4038 నంబరు గల మహీంద్రా బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయింది. పైన క్యాబేజీ సంచులను కప్పి, వాటి కింద దాచిన ఏకంగా 3000 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ. 30,00,000 ఉంటుందని అంచనా. రవాణాకు ఉపయోగించిన రూ. 8,00,000 విలువైన బొలెరో వాహనంతో కలిపి మొత్తం రూ. 38 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">కర్నూల్ టు నాగ్‌పూర్.. రూ. 30 వేల కోసం కక్కుర్తి...</span></strong></p>
<p>కర్నూలు జిల్లా కోస్గి మండలానికి చెందిన ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు ఈ దందాకు మాస్టర్ మైండ్. పత్తి విత్తనాలను కర్నూలు నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు అదే మండలానికి చెందిన బొలెరో వాహన యజమాని చేతుల నరసింహులుతో రూ. 30,000లకు బేరం కుదుర్చుకున్నాడు. డ్రైవర్ తలారి రమేష్‌తో కలిసి నరసింహులు ఈ సరుకును నాగ్‌పూర్ తరలిస్తుండగా.. ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు వారి ఆట కట్టించారు. వాహన యజమాని నరసింహులు, డ్రైవర్ రమేష్‌లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాంబశివరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.</p>
<p><span style="background-color:rgb(236,240,241);color:rgb(224,62,45);"><strong>డీసీపీ కోటిరెడ్డి మార్క్ ఆపరేషన్.. పాత నేరస్థులపై నజర్**</strong></span></p>
<p>పరారీలో ఉన్న సాంబశివరావు, పట్టుబడిన <span style="color:rgb(255,255,255);">నరసింహులు</span> ఇద్దరూ పాత నేరస్థులే కావడం గమనార్హం. గతంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ విత్తనాల కేసులోనూ (Cr.No. 118/2025) వీరు నిందితులుగా ఉన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం వల్లే ఈ భారీ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందాన్ని, మేడ్చల్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై సెక్షన్ 318(4) BNS, ఈసీ చట్టం సెక్షన్ 7, విత్తనాల చట్టం-1966 సెక్షన్ 19, ఈపీ చట్టం-1986 సెక్షన్ 15(1) కింద మేడ్చల్ పీఎస్‌లో కేసులు (Cr.no. 294/2026) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>మేడ్చల్ మల్కాజ్‌గిరి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399</link>
                <guid>https://www.nagaranijam.com/crime/mass-smuggling-of-cabbage/article-399</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 11:21:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-04/img-20260404-wa0199.jpg"                         length="56095"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DONGALA VENKATREDDY]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం</title>
                                    <description><![CDATA[<p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329"><img src="https://www.nagaranijam.com/media/400/2026-02/img-20260202-wa0056.jpg" alt=""></a><br /><p>మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం</p>
<p>మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి చేరుకుని గాలింపు చేపట్టారు . ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహాలు దొరకకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మహేశ్వరం రెస్క్యూ టీం ఎంతోపాటు మహేశ్వరం కానిస్టేబుల్ శ్రీను చెరువు లోపలికి దిగి రిషి (6) బద్రీనాథ్ (8) మృతదేహాలను వెలికి తీశారు. దీంతో చెరువు సమీపంలోనే ఉన్న ఆ పిల్లల తల్లులు తమ కొడుకులు విగత జీవులుగా బయటకి రావడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లులకు ఒక్కొక్కరే కొడుకులు ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.</p>
<p><img src="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0055.jpg" alt="IMG-20260202-WA0055" width="1600" height="739"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/kotwal-pond-tragedy-in-tanda/article-329</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 17:19:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2026-02/img-20260202-wa0056.jpg"                         length="226579"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ</title>
                                    <description><![CDATA[<p>ఆముదం గింజల నుంచి విష పదార్థాన్ని తయారుచేసిన దుండగుడు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311"><img src="https://www.nagaranijam.com/media/400/2025-11/inshot_20251110_202909718.jpg" alt=""></a><br /><p>గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాదు ఆధారిత ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను క్యాస్టర్ ఆముదం గింజల నుంచి రైసిన్ తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అసలు పేరు: ఆహ్మద్ మొహియుద్దీన్ సాయిడ్, MBBS చైనాలో చదివినవాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద Glock పిస్టళ్లు, బెరెట్టా పిస్టల్, 30 జీవంత కార్ట్రిడ్జ్‌లు, 4 లీటర్లు క్యాస్టర్ నూనె అదనంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైనది. పోలీసుల విచారణలో అతను క్యాస్టర్ ఆముదం ప్రాసెసింగ్ ద్వారా రైసిన్ తయారుచేశారని, మిగిలిన వ్యర్థాల నుంచి విషాన్ని వెలికి తీయాలని ప్రయత్నించినట్లు ఉద్భవించింది. రైసిన్ పెద్ద మోతాదులో శ్వాస ద్వారా లేదా ఆహార-నీటి మార్గం ద్వారా తీసుకున్నపుడు ప్రాణహానీ కలగవచ్చని నిపుణులు సూచించిన విషయం పోలీసులు వెల్లడించారు. అరోపించిను పోలీసులు అతడి మోబైల్ ఫోన్‌లోని సమాచారంపై ప్రాధాన్యత కలిపి ఇద్దరు మరికొ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నిమిత్తం చర్యలు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా జరిగి, ఆ వ్యక్తులు ఆయుధ సమకూర్చడంలో సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్‌లో ఉషా సంఘటనలపై ఉల్లేఖనాలు, విపుల హేతువులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ కేసును అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న "హ్యాండ్లర్"తో కలిసిన సంకేతాలు దర్యాప్తు ద్వారా వెలిగినట్లు పేర్కొన్నది. దర్యాప్తు విస్తృతంగా జారీగా ఉంది. సీబీ-ఆసీసీ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టంలో అవసరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టుకు హాజరుపర్చారు; అదనపు అరెస్టులు సంభవించవచ్చు. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</link>
                <guid>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</guid>
                <pubDate>Mon, 10 Nov 2025 20:36:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-11/inshot_20251110_202909718.jpg"                         length="860780"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి </title>
                                    <description><![CDATA[<p>హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు.</p>
<p><strong>సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:</strong><br />ఎస్‌ఐ లక్ష్మీనారాయణ – 8712662286<br />పీఎస్ హయత్ నగర్ – 8712662640</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/an-unidentified-person-died-in-a-road-accident-at-lakshmareddy/article-308"><img src="https://www.nagaranijam.com/media/400/2025-11/img-20251104-wa1809.jpg" alt=""></a><br /><p>హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు.</p>
<p><strong>సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:</strong><br />ఎస్‌ఐ లక్ష్మీనారాయణ – 8712662286<br />పీఎస్ హయత్ నగర్ – 8712662640</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/an-unidentified-person-died-in-a-road-accident-at-lakshmareddy/article-308</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/lb-nagar/an-unidentified-person-died-in-a-road-accident-at-lakshmareddy/article-308</guid>
                <pubDate>Tue, 04 Nov 2025 19:09:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-11/img-20251104-wa1809.jpg"                         length="86240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1717.jpg" alt="IMG-20251030-WA1717" width="1200" height="761" /><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1718.jpg" alt="IMG-20251030-WA1718" width="1200" height="576" /><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1738.jpg" alt="IMG-20251030-WA1738" width="1200" height="1200" />గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి</p>
<p>మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి</p>
<p>ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం </p>
<p>పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు</p>
<p>సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం</p>
<p>ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/img-20251030-wa1716.jpg" alt=""></a><br /><p><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1717.jpg" alt="IMG-20251030-WA1717" width="1280" height="761"></img><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1718.jpg" alt="IMG-20251030-WA1718" width="1280" height="576"></img><img src="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1738.jpg" alt="IMG-20251030-WA1738" width="3120" height="4160"></img>గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి</p>
<p>మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి</p>
<p>ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం </p>
<p>పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు</p>
<p>సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం</p>
<p>ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తమ పోలీసులు కలిసి కుటుంబ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. పోలీసుల అమరత్వాన్ని కొనియాడుతూ అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతి,భద్రతల విషయంలో పోలిసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.</p>
<p>*రక్తదానం ప్రాణదానంతో సమానం*</p>
<p>రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో వారి ప్రాణాలు కాపాడటానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని దానాల కన్న ప్రాణదానం మిన్న అనే నినాదాన్ని పలు కళాశాలల విద్యార్థులు, యువకులు నిజం చేశారని చెప్పారు. విద్యార్థులు, యువకులు, పోలీసులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. రక్తదానం చేయడం వల్ల మనుషులను ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేయడంతో మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే రక్త నిల్వలు పడిపోయి ఆపదలో ఉన్నవారికి రక్తం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అందుకే రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వైద్యులు చెపుతున్నారని, కనీసం ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతామని చెప్పారు. రక్తం అందుబాటులో లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తే, ఆపదలో ఉన్నవారికి రక్తం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.</p>
<p> </p>
<p>*గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి*</p>
<p> </p>
<p>గంజాయి, డ్రగ్స్ కు యువత, విద్యార్థులు, దూరంగా ఉండాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి సూచించారు. సమయాన్ని వృధాగా చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులకు, యువతకు పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరంలో భాగస్వాములైన 200 మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతర రక్తదానం చేసిన విద్యార్థులకు, యువకులకు, సిబ్బందికి పోలీసులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, మధు, సత్యనారాయణ, నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విధ్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-sacrifices-of-police-martyrs-in-the-line-of-duty/article-305</guid>
                <pubDate>Thu, 30 Oct 2025 17:16:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/img-20251030-wa1716.jpg"                         length="69880"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title> లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడిన పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్</title>
                                    <description><![CDATA[<p>పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రేయస్ ఇంజనీరింగ్  కాలేజ్ సమీపంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు కొత్త మీటర్ల సేవా నంబర్లు విడుదల చేయడానికిగాను ప్రభు లాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది.లంచం మొత్తం రూ.6 వేల రూపాయలు ప్రభు లాల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/inshot_20251029_174733198.jpg" alt=""></a><br /><p>పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రేయస్ ఇంజనీరింగ్  కాలేజ్ సమీపంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు కొత్త మీటర్ల సేవా నంబర్లు విడుదల చేయడానికిగాను ప్రభు లాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది.లంచం మొత్తం రూ.6 వేల రూపాయలు ప్రభు లాల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఫిర్యాదులు చేయడానికి ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304</link>
                <guid>https://www.nagaranijam.com/crime/dada-amberpet-was-a-line-inspector-of-the-electricity-department/article-304</guid>
                <pubDate>Wed, 29 Oct 2025 17:48:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/inshot_20251029_174733198.jpg"                         length="1021023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు</title>
                                    <description><![CDATA[<p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302"><img src="https://www.nagaranijam.com/media/400/2025-10/img-20251012-wa0923.jpg" alt=""></a><br /><p>తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</link>
                <guid>https://www.nagaranijam.com/crime/two-seriously-injuries-collided-with-a-thar-car-at-gurunguda/article-302</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 12:01:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-10/img-20251012-wa0923.jpg"                         length="34622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మీర్పేట్, హయత్ నగర్ పోలీసుల విజయం </title>
                                    <description><![CDATA[<p><strong>27.7 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రెండు బైకులు స్వాధీనం</strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>ఎల్.బి.నగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందం సంయుక్తంగా వ్యవహరించి మూడు గొలుసు దొంగతనాలు/రోబరీ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 27.7 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.4 లక్షలు ఉంటుంది.</p>
<h3>మీర్పేట్ కేసు వివరాలు:</h3>
<p>నిందితుడు : కందనులు మల్లేశ్ @ గూడ్లనర్వ మల్లేశ్ (28), వృత్తి : సెంటరింగ్ వర్కర్, గ్రామం : గూడ్లనర్వ, బిజినపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా.<br /><strong>స్వాధీనం:</strong></p>
<ul>
<li>
<p>20 గ్రాముల బంగారు పుస్తెలతాడు</p>
</li>
<li>
<p>హోండా ఎస్‌ఎఫ్-125 బైకు</p>
</li>
</ul>
<p><strong>కేసు వివరాలు:</strong><br />జూలై 9న మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో వందన్‌పురి కాలనీకి చెందిన చెవుల సంధ్య అనే మహిళా నివాసానికి నిందితుడు వచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట అద్దె గదుల కోసం అడిగి, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. (క్రైం నం: 884/2025, సెక్షన్ 309(4), 305 బీఎన్ఎస్)</p>
<h3>హయత్ నగర్ కేసు వివరాలు:</h3>
<p>నిందితులు:</p>
<ol>
<li>
<p>రసాల శ్రీరాం (26), అమరావతి లికర్ మార్ట్ లో పనిచేస్తున్నాడు</p>
</li>
<li>
<p>తిప్పరాజు అర్జున్ (24), ఆటో డ్రైవర్<br />ఇద్దరూ హైదరాబాద్‌ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందినవారు.</p>
</li>
</ol>
<p><strong>స్వాధీనం:</strong></p>
<ul>
<li>
<p>7.7 గ్రాముల బంగారు ఆభరణాలు (15 బీడ్లు, ఒక చింతపండు ఆకారపు లాకెట్)</p>
</li>
<li>
<p>సుజుకి అవెనిస్ 125 స్కూటర్</p>
</li>
</ul>
<p><strong>కేసు వివరాలు:</strong><br />జూలై 8న సాయంత్రం 7:00 నుంచి 7:15 మధ్య హనుమాన్ నగర్ కాలనీ నుంచి స్వగ్రుహ కాలనీ వెంచర్‌కి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న పద్మ నర్సమ్మ (70) అనే వృద్ధ మహిళ మెడ నుంచి పుసల తాడు గొలుసును ఇద్దరు నిందితులు లాక్కొని స్కూటరుపై పరారయ్యారు. (క్రైం నం: 986/2025, సెక్షన్ 304(2) బీఎన్ఎస్)ఈ అరెస్టులు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో, ఎల్.బి.నగర్ డీసీపీ శ్రీ చి. ప్రవీణ్ కుమార్, రాచకొండ క్రైమ్స్ డీసీపీ శ్రీ వి. అరవింద్ బాబు, ఎడిషనల్ డీసీపీ బి. కోటేశ్వరరావు, ఏసీపీ వనస్థలిపురం డివిజన్ శ్రీ పి. కాశిరెడ్డి మరియు సంబంధిత పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, క్రైం టీంల సమిష్టి కృషితో చేపట్టిన సంఘటిత ఆపరేషన్‌లో భాగంగా జరిగింది.ఈ మంచి పని చేసిన మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందాలను ఉన్నతాధికారులు ప్రశంసిస్తూ తగిన నష్టపరిహారం అందించనున్నట్లు డీసీపీ ఎల్.బి.నగర్ జోన్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/meerpet-hayat-nagar-police-victory/article-269</link>
                <guid>https://www.nagaranijam.com/crime/meerpet-hayat-nagar-police-victory/article-269</guid>
                <pubDate>Sat, 12 Jul 2025 08:26:04 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న </title>
                                    <description><![CDATA[<p>ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>అరెస్టైన వ్యక్తి వివరాలు:</p>
<p>రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు<img src="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151218297.jpg" alt="InShot_20250625_151218297" width="1200" height="1200" /></p>
<p>వృత్తి: డ్రైవర్</p>
<p>నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)</p>
<p>స్వాధీనం చేసుకున్న ఆస్తి:</p>
<p>రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)</p>
<p>ఒక మొబైల్ ఫోన్</p>
<p>ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.</p>
<p>  జరిగిన ఘటన వివరాలు:</p>
<p>అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/inshot_20250625_151235921.jpg" alt=""></a><br /><p>ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>అరెస్టైన వ్యక్తి వివరాలు:</p>
<p>రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు<img src="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151218297.jpg" alt="InShot_20250625_151218297" width="4096" height="2530"></img></p>
<p>వృత్తి: డ్రైవర్</p>
<p>నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)</p>
<p>స్వాధీనం చేసుకున్న ఆస్తి:</p>
<p>రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)</p>
<p>ఒక మొబైల్ ఫోన్</p>
<p>ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.</p>
<p> జరిగిన ఘటన వివరాలు:</p>
<p>అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కేసులోనూ ఇతడు అరెస్టయ్యాడు. అదే జైలులో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ జైలులో స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరూ కలసి శేశాచలం అడవుల్లోని యానాదుల గిరిజనుల వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ వేశారు. రాచకొండ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన ప్రసాద్, మేకదంతాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఎస్‌ఓటి ఎల్‌బీ నగర్ బృందం, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు ఎనుగు దంతాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఆకస్మిక దాడి రాచకొండ పోలీసుల కఠిన నిఘా విధానాన్ని సూచిస్తోంది. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే క్రమంలో అధికారులు చూపిన చర్యలు ప్రశంసనీయం.ఈ చర్యలు రాచకొండ పోలీసు కమిషనర్ శ్రీ జి. సుదీర్ బాబు, ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ మహేశ్వరం శ్రీ ఎం.డి. షకీర్ హుస్సేన్, హయత్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిప్రకాష్‌ల మార్గదర్శకత్వంలో చేపట్టినట్లు సీపీ వెల్లడించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263</link>
                <guid>https://www.nagaranijam.com/crime/holding-elephant-teeth-worth-three-crores/article-263</guid>
                <pubDate>Wed, 25 Jun 2025 15:19:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/inshot_20250625_151235921.jpg"                         length="1773472"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/1212.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/wHUtpsyfqic" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p>హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:<br />పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),<br />చుంచు త్రినాథ్ రెడ్డి (24),<br />చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.<br />ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>సికింద్రాబాద్</category>
                                            <category>చేవెళ్ల</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                            <category>కల్వకుర్తి</category>
                                            <category>షాద్‌నగర్</category>
                                            <category>ఎల్ బి నగర్</category>
                                            <category>మహేశ్వరం</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                            <category>సెర్లింగంపల్లి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</link>
                <guid>https://www.nagaranijam.com/crime/kuntlur-ghora-road-accident-under-hayatnagar-police-station/article-212</guid>
                <pubDate>Wed, 21 May 2025 11:09:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/1212.jpg"                         length="293524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం </title>
                                    <description><![CDATA[<p>నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు</p>
<p>ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ</p>
<p>నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్ </p>
<p>రాజేంద్రనగర్, మే 19<br />(నగరనిజం ప్రతినిధి):</p>
<p>రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు నిందితుడు నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేయడంతో పాటు మూడు ప్రైవేటు క్యాబులను సీజ్ చేశారు. శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం పోలీసు కానిస్టేబుల్ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నిస్సార్  అహ్మద్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ లో పీటీఓ అండర్ ట్రైనీ కానిస్టేబుల్ గా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/trainee-constable-gharana-fraud-in-shamshabad/article-198"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/22.jpg" alt=""></a><br /><p>నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు</p>
<p>ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ</p>
<p>నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్ </p>
<p>రాజేంద్రనగర్, మే 19<br />(నగరనిజం ప్రతినిధి):</p>
<p>రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు నిందితుడు నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేయడంతో పాటు మూడు ప్రైవేటు క్యాబులను సీజ్ చేశారు. శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం పోలీసు కానిస్టేబుల్ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నిస్సార్  అహ్మద్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ లో పీటీఓ అండర్ ట్రైనీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శిక్షణ కాలంలోనే మనోడు రాటు తేలిపోయాడు. పోలీసు వాహనాల కోసం ప్రభుత్వం మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేస్తూ వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుండి 10 ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసిన నిందితుడు నిస్సార్ అహ్మద్.... వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించాడు. ఇందుకోసం ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించాడు.విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రైవేటు క్యాబులకు నెలకు 8000, ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రైవేట్ క్యాబ్ వాహనాలకు 2000 చొప్పున వసూలు చేస్తున్నాడు. అయితే ఫాస్టాగ్ వ్యవహారంపై అనుమానం రావడంతో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ మేనేజర్ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు.... తీగ లాగితే డొంక కదిలిన చందంగా ట్రైనీ కానిస్టేబుల్ ఫాస్టాగ్ స్టిక్కర్ల అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు క్యాబులను సీజ్ చేసినట్లు సీఐ బాలరాజు ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/trainee-constable-gharana-fraud-in-shamshabad/article-198</link>
                <guid>https://www.nagaranijam.com/crime/trainee-constable-gharana-fraud-in-shamshabad/article-198</guid>
                <pubDate>Mon, 19 May 2025 10:14:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/22.jpg"                         length="84498"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది</title>
                                    <description><![CDATA[<p>ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి</p>
<p>ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు </p>
<p>నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు </p>
<p>శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన</p>
<p>రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.... బట్ ప్రేమికుడి చేతిలో వంచనకు గురైన ఆ అభాగ్యురాలు జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. మరోవైపు బాలిక ఆత్మహత్యకు కారకుడైన ప్రేమికుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దతూప్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీసులతో పాటు బాధితుల కథనం ప్రకారం వివరాలు....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/passed-in-tenth-grade-and-lost-in-the-hand/article-195"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/inshot_20250518_000804841.jpg" alt=""></a><br /><p>ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి</p>
<p>ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు </p>
<p>నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు </p>
<p>శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన</p>
<p>రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.... బట్ ప్రేమికుడి చేతిలో వంచనకు గురైన ఆ అభాగ్యురాలు జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. మరోవైపు బాలిక ఆత్మహత్యకు కారకుడైన ప్రేమికుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దతూప్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీసులతో పాటు బాధితుల కథనం ప్రకారం వివరాలు....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దతూప్ర గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో 474 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి (25) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా బాలిక వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న నిందితుడు రవి....ఇటీవల బాలికను తన వెంట తీసుకెళ్లాడు.దీంతో బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదంటూ శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది బాలిక మైనర్ కావడంతో భయాందోళనకు గురైన రవి..... ఆమెను పెద్దతూప్ర గ్రామంలో వదిలేసి జారుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుడి చేతిలో ప్రేమ వ్యవహారం తో జీవితంలో ఓడిపోయానని కలత చెందిన బాలిక..... తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు....బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని పోక్సో మరియు కిడ్నాప్ నేరం కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>క్రైమ్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>రాజేంద్రనగర్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/passed-in-tenth-grade-and-lost-in-the-hand/article-195</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/rajendranagar/passed-in-tenth-grade-and-lost-in-the-hand/article-195</guid>
                <pubDate>Sun, 18 May 2025 00:10:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250518_000804841.jpg"                         length="458814"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        