<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/international/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>అంతర్జాతీయం - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/category/11/rss</link>
                <description>అంతర్జాతీయం RSS Feed</description>
                
                            <item>
                <title>హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ</title>
                                    <description><![CDATA[<p>ఆముదం గింజల నుంచి విష పదార్థాన్ని తయారుచేసిన దుండగుడు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311"><img src="https://www.nagaranijam.com/media/400/2025-11/inshot_20251110_202909718.jpg" alt=""></a><br /><p>గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాదు ఆధారిత ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను క్యాస్టర్ ఆముదం గింజల నుంచి రైసిన్ తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అసలు పేరు: ఆహ్మద్ మొహియుద్దీన్ సాయిడ్, MBBS చైనాలో చదివినవాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద Glock పిస్టళ్లు, బెరెట్టా పిస్టల్, 30 జీవంత కార్ట్రిడ్జ్‌లు, 4 లీటర్లు క్యాస్టర్ నూనె అదనంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైనది. పోలీసుల విచారణలో అతను క్యాస్టర్ ఆముదం ప్రాసెసింగ్ ద్వారా రైసిన్ తయారుచేశారని, మిగిలిన వ్యర్థాల నుంచి విషాన్ని వెలికి తీయాలని ప్రయత్నించినట్లు ఉద్భవించింది. రైసిన్ పెద్ద మోతాదులో శ్వాస ద్వారా లేదా ఆహార-నీటి మార్గం ద్వారా తీసుకున్నపుడు ప్రాణహానీ కలగవచ్చని నిపుణులు సూచించిన విషయం పోలీసులు వెల్లడించారు. అరోపించిను పోలీసులు అతడి మోబైల్ ఫోన్‌లోని సమాచారంపై ప్రాధాన్యత కలిపి ఇద్దరు మరికొ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నిమిత్తం చర్యలు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా జరిగి, ఆ వ్యక్తులు ఆయుధ సమకూర్చడంలో సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్‌లో ఉషా సంఘటనలపై ఉల్లేఖనాలు, విపుల హేతువులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ కేసును అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న "హ్యాండ్లర్"తో కలిసిన సంకేతాలు దర్యాప్తు ద్వారా వెలిగినట్లు పేర్కొన్నది. దర్యాప్తు విస్తృతంగా జారీగా ఉంది. సీబీ-ఆసీసీ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టంలో అవసరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టుకు హాజరుపర్చారు; అదనపు అరెస్టులు సంభవించవచ్చు. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</link>
                <guid>https://www.nagaranijam.com/crime/hyderabad-man-arrested-for-making-ricin-poison/article-311</guid>
                <pubDate>Mon, 10 Nov 2025 20:36:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-11/inshot_20251110_202909718.jpg"                         length="860780"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award</title>
                                    <description><![CDATA[<p>Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony to be held on June 14 at The Park Hotel in Hyderabad, the organizers announced.He has been chosen under the category of Indian Iconic Renewable Energy Pioneer – 2025 in recognition of his efforts to promote and expand the use of renewable energy.Speaking on the occasion, Venkat Reddy said, “Receiving this award is truly an honor. It is a recognition</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm1.jpeg" alt=""></a><br /><p>Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony to be held on June 14 at The Park Hotel in Hyderabad, the organizers announced.He has been chosen under the category of Indian Iconic Renewable Energy Pioneer – 2025 in recognition of his efforts to promote and expand the use of renewable energy.Speaking on the occasion, Venkat Reddy said, “Receiving this award is truly an honor. It is a recognition of my journey in the industry and inspires me to continue with greater responsibility.”The organizers stated that the Indian Icon Awards are presented annually to individuals who demonstrate excellence and outstanding achievements across various sectors.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>నగర నిజం స్పెషల్స్ </category>
                                            <category>బిజినెస్ </category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/hyderabad/p-venkat-reddy-selected-for-indian-icon-of-the-year/article-257</guid>
                <pubDate>Wed, 11 Jun 2025 10:37:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/whatsapp-image-2025-06-10-at-7.49.16-pm1.jpeg"                         length="145875"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం</title>
                                    <description><![CDATA[<p>ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు</p>
<p>కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం</p>
<p>5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం</p>
<p>గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు</p>
<p>అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు</p>
<p>అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/5.jpg" alt=""></a><br /><p>ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు</p>
<p>కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం</p>
<p>5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం</p>
<p>గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు</p>
<p>అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు</p>
<p>అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.  <br />2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే HNSSను కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో HNSSకు పట్టిన గ్రహణం తొలిగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.</p>
<p>2014 – 2019 మధ్య కాలంలో :</p>
<p>2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా MBC, PBCకి నీరు విడుదల చేశారు. </p>
<p>ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి :</p>
<p>HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా... కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.</p>
<p>మొత్తం రూ.3,873 కోట్లతో పనులు :</p>
<p>హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, PBC నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. </p>
<p>HNSS ప్రాజెక్టు లక్ష్యం :</p>
<p>ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనుల రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84</link>
                <guid>https://www.nagaranijam.com/international/cm-chandrababus-will-for-the-completion-of-the-handriniva-sujala/article-84</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:40:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/5.jpg"                         length="43275"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు</title>
                                    <description><![CDATA[<p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/41.jpg" alt=""></a><br /><p>• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు<br />• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ<br />• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత<br />రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని<br />తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి<br />రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,<br />ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు<br />దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>సినిమా </category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</link>
                <guid>https://www.nagaranijam.com/international/applications-for-training-of-licensed-surveyors/article-83</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:29:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/41.jpg"                         length="236454"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్ </title>
                                    <description><![CDATA[<p>పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/international/pakistan/article-81"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/21.jpg" alt=""></a><br /><p>పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>జాతీయం </category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>బిజినెస్ </category>
                                    

                <link>https://www.nagaranijam.com/international/pakistan/article-81</link>
                <guid>https://www.nagaranijam.com/international/pakistan/article-81</guid>
                <pubDate>Thu, 08 May 2025 17:07:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/21.jpg"                         length="1302253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAGARA NIJAM]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        