<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nagaranijam.com/pandi-srinivas/author-8" rel="self" type="application/rss+xml" />
                <generator>Nagaranijam  RSS Feed Generator</generator>
                <title>PANDI SRINIVAS - Nagaranijam </title>
                <link>https://www.nagaranijam.com/author/8/rss</link>
                <description>PANDI SRINIVAS RSS Feed</description>
                
                            <item>
                <title>స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p>స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక</p>
<p>కాలనీ ఎన్నికల్లో 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గంగిడి రాంరెడ్డి</p>
<p>స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి</p>
<p>సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు</p>
<p>స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా..</p>
<p>స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగిడి రాంరెడ్డి</p>
<p>కాలనీ వాసుల సమక్షంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం</p>
<p>ఇబ్రహీంపట్నం, జూన్ 8 ( నగరనిజం ) : తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ లోని స్నేహాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గంగిడి రాంరెడ్డి ఎన్నికయ్యారు. కాలనీ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో గంగిడి రాంరెడ్డి తమ సమీప ప్రత్యర్థి కట్టా అచ్చుతా రెడ్డిపై గెలుపొందాడు. మొత్తం సుమారు కాలనీలో 125 ఓట్లు ఉండగా అందులో గంగిడి రాంరెడ్డికి 73, కట్టా అచ్చుతా రెడ్డికి 52 ఓట్లు వచ్చాయి. 21</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/gangadi-ramreddy-election-as-president-of-snehapuri-colony/article-251"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/img-20250608-wa0265.jpg" alt=""></a><br /><p>స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక</p>
<p>కాలనీ ఎన్నికల్లో 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గంగిడి రాంరెడ్డి</p>
<p>స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి</p>
<p>సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు</p>
<p>స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా..</p>
<p>స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగిడి రాంరెడ్డి</p>
<p>కాలనీ వాసుల సమక్షంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం</p>
<p>ఇబ్రహీంపట్నం, జూన్ 8 ( నగరనిజం ) : తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ లోని స్నేహాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గంగిడి రాంరెడ్డి ఎన్నికయ్యారు. కాలనీ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో గంగిడి రాంరెడ్డి తమ సమీప ప్రత్యర్థి కట్టా అచ్చుతా రెడ్డిపై గెలుపొందాడు. మొత్తం సుమారు కాలనీలో 125 ఓట్లు ఉండగా అందులో గంగిడి రాంరెడ్డికి 73, కట్టా అచ్చుతా రెడ్డికి 52 ఓట్లు వచ్చాయి. 21 ఓట్ల మెజారిటీతో గంగిడి రాంరెడ్డి విజయం సాధించాడు. ఈ సందర్భంగా గంగిడి రాంరెడ్డి విజయం సాధించడం పట్ల కాలనీ వాసులు ఆదివారం కాలనీలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం నిర్వహించారు. గౌరవ సలహదారులు వడ్ల భాస్కరాచారి అధ్యక్షతన నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్నేహాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గంగిడి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తంగెల్ల సతీష్ రాజు, గౌరవ సలహాదారులుగా వడ్ల భాస్కరాచారి, చీఫ్ కోఆర్డినేటర్ గా ఆలేటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఎడ్ల గౌరిశంకర్, పి.శ్రీపాల్, పి.తిరుపతయ్య, కార్యదర్శులుగా సీహెచ్ శ్రీనివాసచారి, యాదగిరి, వి.మురళీ మోహన్, కోశాధికారిగా ఎన్.శ్రావణ్ కుమార్, సహాకోశాధికారిగా సీహెచ్ మహిపాల్ రెడ్డి, కార్యానిర్వాహక కార్యదర్శులుగా ఎస్.రాజు గౌడ్, బి.శ్రీనివాస్, ఐలయ్య, ఎం.శాంతకుమారి, కార్యానిర్వాహక సభ్యులుగా ఎం.చంద్రశేఖర్ రెడ్డి, పి.సురేంద్ర, ఎం.రామకృష్ణా రెడ్డి, యు.శ్రీనివాస్, బి.మురళీ మోహన్, జి.శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ భాషా, పి.కల్పన శ్రీనివాస్ రెడ్డి, డి.అన్నపూర్ణ అంబయ్య, కె.సుచరిత గోవర్ధన్ రెడ్డి, తదితరులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా 3వ సారి ఎన్నికైన ప్రెసిడెంట్ గంగిడి రాంరెడ్డి మాట్లాడుతూ... గత 3 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధికి శక్తి వంచన కృషి చేశానని, ఎన్నో రకాల సేవలను కాలనీకి అందించానని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో స్నేహపురి కాలనీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. ఇతర కాలనీలకు స్నేహపురి కాలనీ ఆదర్శం అన్నారు. కాలనీలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి సహకారంతో కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. కాలనీలో ఎలాంటి ఇబ్బందులూ ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కాలనీ సంక్షేమానికి అహర్నిశలు పాటుపడతానన్నారు. త్వరలో ఎమ్మల్యే మల్ రెడ్డి రంగారెడ్ది సహకారంతో కాలనీలో ఓపెన్ జిమ్ము, చిల్డ్రన్ పార్క్, ఐ లైట్స్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనపై నిరంతరం దృష్టి పెడతామన్నారు. కాలనీ అభివృద్ధికి కాలనీ వాసులంతా సహకరించాలన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మల్యే సహకారంతో కాలనీని మరింతగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ వాసుల అభివృద్ధి,సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. కాలనీనీ మరింతగా విస్తరించేందుకు శాయ,శక్తులా కృషి చేస్తానని తెలిపారు. మరోసారి నమ్మకముంచి ఓట్లు వేసి 3వ సారి గెలిపించిన కాలనీ వాసులుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి, తాజా మాజీ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాలనీ సభ్యులను కాలనీ వాసులు శాలువాలతో ఘనంగా సన్మానించి, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పెద్దలు, వివిధ కాలనీల ప్రెసిడెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/gangadi-ramreddy-election-as-president-of-snehapuri-colony/article-251</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/gangadi-ramreddy-election-as-president-of-snehapuri-colony/article-251</guid>
                <pubDate>Sun, 08 Jun 2025 18:39:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/img-20250608-wa0265.jpg"                         length="209877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి ' </title>
                                    <description><![CDATA[<p>పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి</p>
<p>సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ </p>
<p>అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే..</p>
<p>జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి</p>
<p>చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి</p>
<p>అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి</p>
<p>ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు</p>
<p>ఇబ్రహీంపట్నంలో టీడబ్ల్యుజేఎఫ్ డివిజన్ స్థాయి సమావేశం</p>
<p>పట్నం నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక<br />  <br />ఇబ్రహీంపట్నం, జూన్ 3 ( నగరనిజం ) : పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు అనేకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/constantly-effort-to-solve-the-problems-of-journalists/article-242"><img src="https://www.nagaranijam.com/media/400/2025-06/img-20250603-wa0450.jpg" alt=""></a><br /><p>పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి</p>
<p>సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ </p>
<p>అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే..</p>
<p>జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి</p>
<p>చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి</p>
<p>అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి</p>
<p>ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు</p>
<p>ఇబ్రహీంపట్నంలో టీడబ్ల్యుజేఎఫ్ డివిజన్ స్థాయి సమావేశం</p>
<p>పట్నం నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక<br /> <br />ఇబ్రహీంపట్నం, జూన్ 3 ( నగరనిజం ) : పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు అనేకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరాశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇబ్రహీంపట్నం డివిజన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూర్ హర్షిత గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య జిల్లాలో సుదీర్ఘ కాలంగా పెండింగులోనే కొనసాగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చినా జిల్లా వ్యాప్తంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జర్నలిస్టులో ఇళ్ల స్థలాలతో పాటు ఇతరేతర ప్రధాన సమస్యలన్నింటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి విషయంతో పాటు విధివిధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న పెద్ద పత్రికలను తేడా లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్త్ కార్డులను అందజేయాలని తెలిపారు. జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీని వర్తింపజేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి జర్నలిస్టులందరికీ ఫీజు రాయితీ లెటర్లు అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లా విద్యాధికారికి లేఖ రాశారని గుర్తు చేశారు.  ప్రతి ఒక్క జర్నలిస్టు పాఠశాల ప్రారంభం కాగానే జిల్లా విద్యాధికారిని కలిసి లేటరు తీసుకునే ప్రయత్నం చేయాలని, ఒకవేళ్ళ జిల్లా విద్యాధికారి లేటర్ ఇవ్వకపోతే తమ దృష్టికి తేవాలన్నారు. తామంతా జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు అందుబాటులో ఉంటామని ప్రతి జర్నలిస్టుకు తమ పిల్లల చదువుల ఫీజు రాయితీ లీటర్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టు సంక్షేమమే కేంద్రంగా ప్రస్తుత అకాడమీ పెద్దలు పనిచేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల కోసం టీడబ్ల్యూజేఎఫ్ అనేక సంవత్సరాలుగా  ఉద్యమిస్తుందన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.</p>
<p>*పట్నం నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక* </p>
<p>తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇబ్రహీంపట్నం డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సిలివేరు యాదగిరి, పల్నాటి జగన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పంది శ్రీను, జుబ్బూరి కుమార్, గుండెమోని శివకుమార్, సహాయ కార్యదర్శులుగా ఎర్ర లింగం, నలపరాజు సైదులు, కోశాధికారిగా ఆలంపల్లి రవీందర్, ప్రచార కమిటీ సభ్యులుగా కందుకూరి నగేష్ ఎన్నికయ్యారు. త్వరలో జరుగుతున్న జిల్లా కమిటీకి ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి పంది వెంకటేష్, పంది క్రాంతికుమార్, దుబ్బాక యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జోగు శ్రీనివాసులు ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు చిలువేరు సురేష్, శ్రీశైలం, శంకర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/constantly-effort-to-solve-the-problems-of-journalists/article-242</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/constantly-effort-to-solve-the-problems-of-journalists/article-242</guid>
                <pubDate>Tue, 03 Jun 2025 19:42:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-06/img-20250603-wa0450.jpg"                         length="165726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి </title>
                                    <description><![CDATA[<p>ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి</p>
<p>ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి</p>
<p>రైతుభరోసా, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి</p>
<p>మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి</p>
<p>జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వినతి</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 29 ( నగరనిజం ) : ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మాసిటీ రైతులతో కలిసి రంగారెడ్ది జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి జిల్లా బీఆర్ఎస్ నేతలు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతులకు ప్లాట్ల పోజీషన్ చూపించాలన్నారు. రైతుల అంగీకారం లేకుండా టీజీఐఐసీ పేరిట</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/fix-the-problems-of-pharmacity-farmers/article-240"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250529-wa0518.jpg" alt=""></a><br /><p>ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి</p>
<p>ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి</p>
<p>రైతుభరోసా, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి</p>
<p>మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి</p>
<p>జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వినతి</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 29 ( నగరనిజం ) : ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మాసిటీ రైతులతో కలిసి రంగారెడ్ది జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి జిల్లా బీఆర్ఎస్ నేతలు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతులకు ప్లాట్ల పోజీషన్ చూపించాలన్నారు. రైతుల అంగీకారం లేకుండా టీజీఐఐసీ పేరిట ఆన్లైన్ లో నమోదైన భూమిని వెంటనే తిరిగి రైతుల పేరిట మార్చాలన్నారు. రైతు భరోసా, రైతు భీమా పథకాలను వర్తింపజేయాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మొత్తం భూమికి న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూ సేకరణను వెంటనే ఆపాలని కోరారు. ఫ్యూచర్ సిటి, ఫోర్త్ సిటీ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలో ఫార్మా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కర్నాటి రమేష్ గౌడ్, భాష, రాంరెడ్డి, ప్రభాకర్, గంగాపురం లక్ష్మి నరసింహ రెడ్డి, రాజు నాయక్, గోవర్ధన్ నాయక్, శేఖర్ గుప్తా, సాయికిరణ్ రెడ్డి, హరికిషన్ రెడ్డి, మెరుగు రమేష్, కందుకూరి సాయి, శ్రీధర్ రెడ్డి, హాబీబుద్దీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/fix-the-problems-of-pharmacity-farmers/article-240</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/fix-the-problems-of-pharmacity-farmers/article-240</guid>
                <pubDate>Thu, 29 May 2025 18:55:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250529-wa0518.jpg"                         length="189225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీకీ చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ</title>
                                    <description><![CDATA[<p>ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ</p>
<p>పట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు<br />  <br />ఓ వ్యక్తి భూమి సవరించేందుకు లంచం డిమాండ్</p>
<p>రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం..</p>
<p>ఆర్ఐ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 28 ( నగరనిజం ) : పాసు పుస్తకాల్లో 7 గుంటల భూమిని సవరించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గౌర కృష్ణ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సుమారు మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆర్ఐ కృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు నిరూపితమవడంతో ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రంగారెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/any-cbk-is-caught/article-236"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250528-wa0303.jpg" alt=""></a><br /><p>ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ</p>
<p>పట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు<br /> <br />ఓ వ్యక్తి భూమి సవరించేందుకు లంచం డిమాండ్</p>
<p>రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం..</p>
<p>ఆర్ఐ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 28 ( నగరనిజం ) : పాసు పుస్తకాల్లో 7 గుంటల భూమిని సవరించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గౌర కృష్ణ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సుమారు మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆర్ఐ కృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు నిరూపితమవడంతో ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిభట్ల రెవెన్యూ 355 సర్వే నెంబర్ లో భూమి పట్టా పాసు పుస్తకాల్లో ఏడు గుంటలు తక్కువగా పడింది. దీనిని సవరించేందుకు గానూ సదరు రైతు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇబ్రహీంపట్నం ఆర్ఐ ని సంప్రదించగా, పాసుపుస్తకాలు సవరించేందుకు రూ. 12 లక్షలు లంచం డిమాండ్ చేశారు. రూ. 9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, తన పైఅధికారులకు సైతం లంచం ఇవ్వాల్సి ఉంటుందని అప్పుడే 7 గుంటల భూమి జోడించడం వీలవుతుందని ఆర్ఐ కృష్ణ సదరు వ్యక్తికి తెలిపాడు. మొదటగా రూ.4 లక్షలు ఇవ్వాలని, పని అయిన తర్వాత మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా అవినీతినిరోధక శాఖ అధికారులు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆర్ఐ కృష్ణ ఉద్దేశపూర్వకంగానే భూమిని జోడించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/any-cbk-is-caught/article-236</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/any-cbk-is-caught/article-236</guid>
                <pubDate>Wed, 28 May 2025 20:25:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250528-wa0303.jpg"                         length="87542"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం </title>
                                    <description><![CDATA[<p>త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం</p>
<p>అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు</p>
<p>66 గజాల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి </p>
<p>లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు</p>
<p>పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం</p>
<p>దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి</p>
<p>బీఆర్ఎస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం</p>
<p>ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి</p>
<p>823 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 24 ( నగరనిజం ) : త్వరలో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. శనివారం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని బొంగులూర్ ప్రమీదా గార్డెన్ లో ఆదిభట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు చెందిన 823 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/soon-we-will-distribute-the-rails-of-houses/article-227"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250524-wa0302.jpg" alt=""></a><br /><p>త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం</p>
<p>అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు</p>
<p>66 గజాల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి </p>
<p>లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు</p>
<p>పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం</p>
<p>దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి</p>
<p>బీఆర్ఎస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం</p>
<p>ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి</p>
<p>823 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 24 ( నగరనిజం ) : త్వరలో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. శనివారం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని బొంగులూర్ ప్రమీదా గార్డెన్ లో ఆదిభట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు చెందిన 823 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ... పేదోడి సొంతింటి కల నెరవేరుతుంటే సంతోషంగా ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అంధించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు విషయంలో ఎవరికి కూడా లంచాలు ఇచ్చే అవసరం లేదని పేర్కొన్నారు. అలాంటిది ఎదైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వాళ్ళను క్షమించేధి లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సబ్సిడిపై వంటగ్యాస్ వంటి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకునప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తమకు ఫోన్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్యం విడతల వారీగా రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేల ఇళ్లు నిర్మిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కేవలం 66 గజాల్లోనే ఇంటి నిర్మాణం ఉండాలన్నారు. లబ్ధిదారులు ఇళ్లను 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. దసరా నాటికి పూర్తి చేసి, గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తున్నామని, త్వరలోనే భూమిలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని చెప్పారు. అర్హత ఉండి ఇల్లు రానివారికి రెండో విడతలో మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీసీ నాయక్, ఆర్డీవో అనంత రెడ్డి, కమీషనర్లు బాలకృష్ణ, అమరేందర్ రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహిపాల్, మాజీ ఎంపీపీ లక్ష్మీపతి గౌడ్, టీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/soon-we-will-distribute-the-rails-of-houses/article-227</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/soon-we-will-distribute-the-rails-of-houses/article-227</guid>
                <pubDate>Sat, 24 May 2025 18:24:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250524-wa0302.jpg"                         length="235458"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం</title>
                                    <description><![CDATA[<p>ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ ( 50 ) ఈ నెల 7న ఇంటినుండి ఉదయం 9 గంటల సమయంలో పనికోసం అని బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళల్లో, చుట్టూప్రక్కల గ్రామాలలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు 8712662724, 8712662725 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/address-to-the-person-who-went-out-of-the-house/article-216"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250521-wa0180.jpg" alt=""></a><br /><p>ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ ( 50 ) ఈ నెల 7న ఇంటినుండి ఉదయం 9 గంటల సమయంలో పనికోసం అని బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళల్లో, చుట్టూప్రక్కల గ్రామాలలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు 8712662724, 8712662725 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/address-to-the-person-who-went-out-of-the-house/article-216</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/address-to-the-person-who-went-out-of-the-house/article-216</guid>
                <pubDate>Wed, 21 May 2025 17:06:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250521-wa0180.jpg"                         length="74725"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన </title>
                                    <description><![CDATA[<p>పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన</p>
<p>ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విధ్యార్థులు మాత్రమే అర్హులు</p>
<p>అర్హులైన పేద విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 20 ( నగరనిజం ) : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందజేయనున్నామని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో కార్తికేయ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. డీఆర్డీఏ స్కీం కింద ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సౌకర్యంతో ఇంటర్ విద్యను, ఈఎపీసీఈటీ విద్యను అందజేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/education-at-the-corporate-level-for-poor-students/article-209"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250520-wa0301.jpg" alt=""></a><br /><p>పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన</p>
<p>ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విధ్యార్థులు మాత్రమే అర్హులు</p>
<p>అర్హులైన పేద విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 20 ( నగరనిజం ) : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందజేయనున్నామని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో కార్తికేయ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. డీఆర్డీఏ స్కీం కింద ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సౌకర్యంతో ఇంటర్ విద్యను, ఈఎపీసీఈటీ విద్యను అందజేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 చివరి తేదీ అన్నారు. కార్తికేయ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ చంద్రకాంత్ ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9959997635, 9346088364 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాలు, కేజీపీవీ హాస్టళ్లలో చదివిన వారు మాత్రమే అర్హులన్నారు. 2025 సంవత్సరానికి సంబందించిన పదవ తరగతిలో 400 పైన మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇంటర్లో కేవలం ఎంపీసీ, బైపీసీలో మాత్రమే ప్రవేశం పొందేందుకు అవకాశం ఉందన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఈపీఏఎస్.సీజీజీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. కులం ఆదాయం, ఆధార్ కార్డు, 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు బోనాఫైడ్, పదోతరగతి సర్టిఫికెట్ జత చేయాలన్నారు. విద్యార్థులు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/education-at-the-corporate-level-for-poor-students/article-209</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/education-at-the-corporate-level-for-poor-students/article-209</guid>
                <pubDate>Wed, 21 May 2025 09:18:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250520-wa0301.jpg"                         length="173800"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి</title>
                                    <description><![CDATA[<p>' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి '</p>
<p>రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం</p>
<p>రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి</p>
<p>ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య</p>
<p>ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రైతు సంక్షేమమే రైతు సేవా సహకార సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. శనివారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం యొక్క పాలకవర్గ సమావేశం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఇట్టి సమావేశంలో 11 మందిని నూతన సభ్యులుగా చేర్చుకున్నారు. 9 మంది రైతులకు రూ.1 కోటి 25 లక్షల రూపాయలు అప్పులు మంజూరు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం, త్రైమాసిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250517-wa0262.jpg" alt=""></a><br /><p>' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి '</p>
<p>రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం</p>
<p>రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి</p>
<p>ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి</p>
<p>రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య</p>
<p>ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రైతు సంక్షేమమే రైతు సేవా సహకార సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. శనివారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం యొక్క పాలకవర్గ సమావేశం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఇట్టి సమావేశంలో 11 మందిని నూతన సభ్యులుగా చేర్చుకున్నారు. 9 మంది రైతులకు రూ.1 కోటి 25 లక్షల రూపాయలు అప్పులు మంజూరు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం, త్రైమాసిక జమ ఖర్చులు లెక్కలు ఆమోదించారు. సంఘం 2025 - 26 ఆర్థిక సంవత్సరం అనంతరం సంఘ సభ్యుల సంక్షేమం కొరకు ఇతర అభివృధి కార్యక్రమాలు చేయుటకు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ... రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతు సేవా సహకార సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. రైతుల ఆర్థికాభిృద్దే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు సహకార సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు జిల్లా మాజీ చైర్మన్, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి, సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సంఘం డైరెక్టర్లు కొండ్రు స్వప్న శ్రీనివాస్, జక్క కృష్ణారెడ్డి, చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవ రెడ్డి, నర్సింగ్ రావు, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, సామ సత్యనారాయణ రెడ్డి, సీఈవో వై.రాందాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జిల్లా వార్తలు</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>ఇబ్రహీంపట్నం</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/ibrahim-pattanam/the-government-has-contributed-to-the-welfare-of-the-farmers/article-193</guid>
                <pubDate>Sat, 17 May 2025 19:44:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250517-wa0262.jpg"                         length="91773"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం </title>
                                    <description><![CDATA[<p>ఇబ్రహీంపట్నం, మే 12 (నగరనిజం) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరుటకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల కోడ్ (12038)తో దోస్త్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, మొదటి వెబ్ ఆప్షన్ గా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంపిక చేసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, డెయిరీ సైన్స్ మరియు క్రాప్ ప్రొడక్షన్), బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్), లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పిహెచ్. డి, నెట్, సెట్ మొదలైన అత్యున్నత విద్యార్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జరుగుతోందని, ఎన్ఎస్ఎస్, కెరీర్ గైడెన్స్, పీజీ ఎంట్రన్స్ కోచింగ్ మొదలైన శిక్షణ తరగతులతో విద్యార్థులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/registrations-for-admission-at-ibrahim-pattanam-government-degree-college/article-145"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/inshot_20250512_175808257.jpg" alt=""></a><br /><p>ఇబ్రహీంపట్నం, మే 12 (నగరనిజం) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరుటకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల కోడ్ (12038)తో దోస్త్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, మొదటి వెబ్ ఆప్షన్ గా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంపిక చేసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, డెయిరీ సైన్స్ మరియు క్రాప్ ప్రొడక్షన్), బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్), లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పిహెచ్. డి, నెట్, సెట్ మొదలైన అత్యున్నత విద్యార్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జరుగుతోందని, ఎన్ఎస్ఎస్, కెరీర్ గైడెన్స్, పీజీ ఎంట్రన్స్ కోచింగ్ మొదలైన శిక్షణ తరగతులతో విద్యార్థులు తమ భావి జీవితానికి బంగారు బాటలు వేస్తున్న కళాశాలకు విద్యార్థులు మొదటి ఆప్షన్ ఇవ్వాలని కోరారు. ఈనెల 21 వరకు ఆన్లైన్లో రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆప్షన్లు ఈనెల 22 వరకు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. తొలిదశ సీట్ల కేటాయింపు 29న జరగనుండగా, సెల్ఫ్ రిపోర్టింగ్ మే 30 నుంచి జూన్ 9 వరకు చేసుకోవచ్చు అన్నారు. వివరాలకు చరవాణి నంబర్లు 8919996725, 9441705076, 938106920 లలో సంప్రదించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/registrations-for-admission-at-ibrahim-pattanam-government-degree-college/article-145</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/registrations-for-admission-at-ibrahim-pattanam-government-degree-college/article-145</guid>
                <pubDate>Mon, 12 May 2025 17:58:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/inshot_20250512_175808257.jpg"                         length="2275319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>17 ఏండ్ల కలయిక...అవదుల్లేని ఆనందం</title>
                                    <description><![CDATA[<p>ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/a-combination-of-17-years/article-144"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250511-wa0244.jpg" alt=""></a><br /><p>17 ఏండ్ల కలయిక... అవదుల్లేని ఆనందం</p>
<p>ఆప్యాయ పలకరింపులు... ఆత్మీయ కరచాలనాలు</p>
<p>ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం</p>
<p>ఇబ్రహీంపట్నం, మే 12 ( నగరనిజం ) : ఆప్యాయ పలకరింపులు.. ఆత్మీయ కరచాలనాలు... భావోద్వేగ సన్నివేశాలు వెరసి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదికయింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 2007 - 08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పోల్కంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఒకేచోటుకు చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత కలుసుకొని చాలా ఉత్సహంగా గడిపారు. గతాన్ని నెమరేసుకొని ఆనందంగా గడిపారు. ఒకరితో ఒకరు గతాన్ని పంచుకున్నారు. ముందుగా భారత్ - పాక్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు, నాటి ఉపాధ్యాయురాలు  వసంత, తోటి స్నేహితులకి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు హాజరై మాట్లాడారు... విద్యార్థులంతా ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సెటిల్ అవ్వడం, స్థిరపడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అప్పటి క్రమశిక్షణ నేడు విద్యార్థుల జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. అన్నింటికీ మించిన బంధం స్నేహబంధం ఒక్కటేనని, కులమాతాలకు అతీతంగా ఉంటూ అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలని కోరారు. విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యలు, విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి గవర్నమెంట్ స్కూల్ పునర్జీవన కోసం అందరూ కలసి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల కృషి, వారి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన స్నేహాన్ని మాత్రం మరువద్దన్నారు. భవిష్యత్తులో ఎవరికి ఏ కస్టం వచ్చినా తోటి స్నేహితులకు అండగా నిలబడాలనే నిర్ణయం తీసుకున్నారు. 17 సంవత్సరాల తర్వాత ఓకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అనంతరం అలనాటి గురువులకు జ్ఞాపికలు అందజేసీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/a-combination-of-17-years/article-144</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/a-combination-of-17-years/article-144</guid>
                <pubDate>Mon, 12 May 2025 17:53:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250511-wa0244.jpg"                         length="1152165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెన్నెల ఫౌండేషన్ సమ్మర్ క్యాంపులో ' మధర్స్ డే ' వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>ఇబ్రహీంపట్నం, మే 11 ( నగరనిజం ) : ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీట్ లో కొనసాగుతున్న వెన్నెల ఫౌండేషన్ సమ్మర్ క్యాంపులో ఆదివారం మదర్స్ డే వేడుకలు వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ ఆనంగారి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్స్ డేను పురస్కరించుకొని అమ్మ యొక్క గొప్పతనాన్ని కేక్ కట్ చేసి స్వీట్ల రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ... జన్మజన్మల పేగుబందం, వెలకట్టలేని ప్రేమానుబంధం, తల్లి,బిడ్డల ఆత్మీయ అనుబంధమే మాతృ దినోత్సవం అన్నారు. సమాజంలో కల్మషం లేనిది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అమ్మ అని అన్నారు. ఆపదలో అండగా నిలిచే కొండంత ధైర్యం అమ్మ అని అన్నారు. బిడ్డల సంతోషాల్లో తమ సంతోషాన్ని వెతుక్కునే మాతృమూర్తి అమ్మ అని చెప్పారు.  ఆప్యాయతను, అనురాగలను పంచేది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. సమస్త సృష్టికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/city-specials/mothers-day-celebrations-at-butter-foundation-summer-camp/article-140"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250511-wa0279.jpg" alt=""></a><br /><p>ఇబ్రహీంపట్నం, మే 11 ( నగరనిజం ) : ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీట్ లో కొనసాగుతున్న వెన్నెల ఫౌండేషన్ సమ్మర్ క్యాంపులో ఆదివారం మదర్స్ డే వేడుకలు వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ ఆనంగారి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్స్ డేను పురస్కరించుకొని అమ్మ యొక్క గొప్పతనాన్ని కేక్ కట్ చేసి స్వీట్ల రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ... జన్మజన్మల పేగుబందం, వెలకట్టలేని ప్రేమానుబంధం, తల్లి,బిడ్డల ఆత్మీయ అనుబంధమే మాతృ దినోత్సవం అన్నారు. సమాజంలో కల్మషం లేనిది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అమ్మ అని అన్నారు. ఆపదలో అండగా నిలిచే కొండంత ధైర్యం అమ్మ అని అన్నారు. బిడ్డల సంతోషాల్లో తమ సంతోషాన్ని వెతుక్కునే మాతృమూర్తి అమ్మ అని చెప్పారు.  ఆప్యాయతను, అనురాగలను పంచేది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. సమస్త సృష్టికి ప్రతిరూపం.. మానవ జన్మకు మణిరూపం అమ్మ అన్నారు. ఎన్ని యుగాలు మారినా.. ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ అని అన్నారు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిధని పేర్కొన్నారు. అనంతరం మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలని సూచించారు. అనంతరం పిల్లలు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు తల్లులను ఆకట్టుకున్నాయి. మాతృ దినోత్సవ వేడుకల్లో అమ్మలు, వెన్నెల ఫౌండేషన్ సభ్యులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>నగర నిజం స్పెషల్స్ </category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/city-specials/mothers-day-celebrations-at-butter-foundation-summer-camp/article-140</link>
                <guid>https://www.nagaranijam.com/city-specials/mothers-day-celebrations-at-butter-foundation-summer-camp/article-140</guid>
                <pubDate>Sun, 11 May 2025 20:43:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250511-wa0279.jpg"                         length="1202113"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది</title>
                                    <description><![CDATA[<p>జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది</p>
<p>ఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్</p>
<p>ఆర్మీ జవాన్ మురళినాయక్ కు ఘన నివాళి  </p>
<p>ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం ) : దేశ భద్రత కోసం ఆర్మీ జవాన్లు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో జమ్ముకాశ్మీర్ యుద్ధభూమిలో మన దేశం కోసం విరోచితంగా పోరాడుతు.. వీర మరణం పొందిన మన భరతమాత ముద్దుబిడ్డ ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం.మురళీ నాయక్ యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి క్రొవత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు మరణించడం చాలా బాదకరమని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వీర సైనుకులకు ప్రతి పౌరుడు అండగా ఉండాలని కోరారు. జవాన్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nagaranijam.com/telangana/rangareddy/the-life-of-the-jawans-is-priceless/article-120"><img src="https://www.nagaranijam.com/media/400/2025-05/img-20250510-wa0226.jpg" alt=""></a><br /><p>జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది</p>
<p>ఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్</p>
<p>ఆర్మీ జవాన్ మురళినాయక్ కు ఘన నివాళి  </p>
<p>ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం ) : దేశ భద్రత కోసం ఆర్మీ జవాన్లు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో జమ్ముకాశ్మీర్ యుద్ధభూమిలో మన దేశం కోసం విరోచితంగా పోరాడుతు.. వీర మరణం పొందిన మన భరతమాత ముద్దుబిడ్డ ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం.మురళీ నాయక్ యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి క్రొవత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు మరణించడం చాలా బాదకరమని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వీర సైనుకులకు ప్రతి పౌరుడు అండగా ఉండాలని కోరారు. జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని, వారి సేవలు దేశానికి గర్వకారణమని తెలిపారు. మావోయిస్టులు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసామార్గాన్ని విడనాడాలని ఆయన కోరారు. అదే విదంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్థిస్తున్నదని, పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న సైన్యానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ్రు రవి, చెరుకూరి భరత్, ధనరాజ్, వంశీ, ఏర్పుల ప్రసాద్, గరిగే శేకర్, సాగర్, మహేష్, ముత్యం, సురేష్, బన్నీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.nagaranijam.com/telangana/rangareddy/the-life-of-the-jawans-is-priceless/article-120</link>
                <guid>https://www.nagaranijam.com/telangana/rangareddy/the-life-of-the-jawans-is-priceless/article-120</guid>
                <pubDate>Sat, 10 May 2025 15:35:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nagaranijam.com/media/2025-05/img-20250510-wa0226.jpg"                         length="628753"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PANDI SRINIVAS]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        